బ్రహ్మదేవుడు తలరాతలు రాసేపనిలో తలమునకై ఉన్నాడు. ఇంతలో జీవుడు ‘నేను భూమిమీదకి వెళ్లను’ అని మారం చేయడం మొదలు పెట్టాడు. ‘భూమి మీద నాకు ఎవరూ తెలియదు, నేను ఎలా బతకగలను’ అని అడిగాడు. ‘నువ్వేమీ భయపడకు, నిన్ను మీనాక్షిలా పెద్ద...
పదకవితా పితామహుడు అన్నమాచార్యుడు. ఆయన కలియుగదైవం వెంకటేశ్వరుడికి చేసిన సంకీర్తనా గానం అమృతమయం. ఆ వాగ్గేయకారుడి కీర్తనలు విశ్వవ్యాప్తం చేయడానికి ఆయన వంశీకులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సంకీర్తన, ఆధ్యాత్మిక, సామాజిక సేవ అంశంగా తీసుకుని ఊరూరా.....
ల్టిటిఇ సానుభూతిపరుడు, ద్రవిడ ఉద్యమవాది, ‘మే 17మూవ్మెంట్’ అనే వేర్పాటువాద సంస్థ నాయకుడు అయిన తిరుమురుగన్ గాంధీ మీద తమిళనాడు బీజేపీ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భారతసైన్యంలో మేజర్గా పనిచేసి అమరుడైన అశోకచక్ర ముకుంద్ వరదరాజన్ నిజానికి ‘యుద్ధ నేరస్తుడు’...
ఈమధ్య కొన్నాళ్ళుగా మన దేశంలో సోషియో పొలిటికల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఉదాహరణకి ఆర్టికల్ 370, బస్తర్ ది నక్సల్ స్టోరీ, ది వ్యాక్సిన్ వార్, శామ్ బహాదుర్ వంటి సినిమాలు. వాటిని చూస్తుంటే ఏ పాత్ర ఎవరిది అని పోల్చుకోడానికి...
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో ముస్లిమేతర విద్యార్ధులపై వివక్ష చూపుతున్నారనీ, వారిని వేధిస్తున్నారనీ వచ్చిన ఆరోపణలపై నిజనిర్ధారణ కమిటీ చేసిన దర్యాప్తులో పలు విభ్రాంతికర విషయాలు బైటపడ్డాయి. పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని, అత్యాచారాలకు గురవుతారనీ బెదిరించి...
పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లిన ఆయన నేడు ఓ కుటీర పరిశ్రమకి యజమానిగా మారారు. దేశ, విదేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. గ్రామాల్లో క్రమేపీ కనుమరుగవుతున్న ఎద్దుల బండిని ప్రతి ఇంట్లో ఉండేలా తయారు చేస్తే ఎలా...
అదో కుగ్రామం.. అక్కడ విద్యుత్తు లేదు. టీవీలు, సెల్ఫోన్లు లేవు. ప్రస్తుత సమాజాన్ని కుంగదీస్తున్న ఎలాంటి అవలక్షణాలు అక్కడ కనిపించవు. ప్రజలందరూ బాహ్య ప్రపంచాన్ని ఆధ్యాత్మిక చింతనతో దర్శిస్తూ ప్రకృతి ఒడిలోనే సుఖంగా బతుకున్నారు. ఉన్నత చదువులు, పెద్ద ఉద్యోగాలతో సంపన్న...
- బ్రహ్మశ్రీ చాగంటి కోటీశ్వరరావు కార్తిక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ ఇళ్ళలో దీపం పెట్టుకుంటారు. ఆ రోజున గుత్తి దీపాలు కూడా పెడతారు. దీనికి రెండు కారణాలు. ఒక ఇల్లు మనం కడితే... ఆ ఇంట దీపం లేకుండా ఏ...
భారతీయ సంస్కృతి, భారతీయ సాంస్కృతిక ఏకత్వాన్ని చాటి చెప్పే అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవంగా దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి హైదరాబాదులో లోక్మంథన్ కార్యక్రమం జరుగనుందని కేంద్ర మంత్రి, లోక్మంథన్ ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులోని పర్యాటక్...
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు పోలీసులు డేవిడ్ రాజారెడ్డి అనే పాస్టర్ను బలభద్రపురం గ్రామంలో అరెస్ట్ చేసారు. డేవిడ్ మీద బలవంతపు మతమార్పిడులు, డబ్బుల వసూళ్ళు, వేధింపుల ఆరోపణలు చాలా ఉన్నాయి. నక్కా శ్రీనివాస్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు...