విశ్వగురు స్థానానికి చేరుకుంటాం… మన కళ్లతోనే చూస్తాం : మోహన్ భాగవత్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దేశవ్యాప్తంగా విస్తరించిందని, రోజు రోజుకీ సంఘ్ కార్యం వృద్ధి చెందుతోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ఢిల్లీలో నూతనంగా నిర్మించిన ఆరెస్సెస్ కార్యాలయాన్ని (కేశవ కుంజ్) ను మోహన్ భాగవత్ ప్రారంభించారు. ఈ...













