Articles

ArticlesNews

మాఘమాసం విశేషం

ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే మాఘమాసం విశేషమైంది. చంద్రుడు మఖ నక్షత్రంతో కూడుకున్న మాసం కనుక మాఘమాసం అంటారు. మాఘం అంటే పాపాలను నశింపజేసేది అనే అర్థం ఉంది. ఇది విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైంది. మాఘ స్నాన విశిష్టతను బ్రహ్మాండపురాణం వివరించింది. మృకండు ముని,...
ArticlesNewsSeva

కుంభమేళాలో 16వేల మంది స్వయంసేవకుల సేవలు

కోట్లాదిమంది భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రపంచపు అతిపెద్ద ధార్మిక సమ్మేళనం ప్రయాగరాజ్ మహాకుంభమేళా. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించడం కోసం దేశం నలుమూలల నుంచే కాక ప్రపంచ దేశాల నుంచి సైతం పోటెత్తుతున్న భక్తులకు సేవలందించడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్...
ArticlesNews

రాజ్యాంగ స్ఫూర్తిని భంగపరిచిన 42వ సవరణ

జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌ జనవరి 26, 1950న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 106 సవరణలు జరిగాయి. ప్రపంచంలో అత్యధిక సార్లు సవరణ జరిగింది కూడా భారత రాజ్యాంగానికే! ఇప్పటివరకు పరిశీలిస్తే సగటున రెండేళ్లకోమారు...
ArticlesNews

గిరులు.. ఆధ్యాత్మిక సిరులు

మానవాళికి అండదండలు, ధర్మానికీ ధైర్యానికీ ప్రతీకలు, మన ఎదుగుదలకు కొలమానాలు అచలాలు, వాటి శిఖరాలు. పర్వత పాదం నుంచి శిఖరం వరకూ అణువణువూ సందేశం అందిస్తుంది. చిన్నారిని బంగారుకొండ, ధైర్యశాలిని మేరునగధీరుడు అంటాం. కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయని, దూరంగా ఉండే...
ArticlesNews

ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రాణా అయ్యూబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు

జర్నలిస్టు ముసుగులో హిందూ వ్యతిరేక ప్రచారం చేసే రాణా అయ్యూబ్ మీద ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదయింది. అడ్వొకేట్ అమితా సచ్‌దేవా ఫిర్యాదు మేరకు ఢిల్లీ సెషన్స్ కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. రాణా అయ్యూబ్ సామాజిక మాధ్యమాల్లోని...
ArticlesNews

జనరల్ కరియప్పపై హత్యాయత్నం అంటూ ఆర్ఎస్ఎస్ పై `సిఐఎ పత్రం’ పేరుతో దుష్ప్రచారం

సోషల్ మీడియాలో, అలాగే జనసత్తా వంటి కొన్ని వార్తాపత్రికలలో వెలువడిన 'సిఐఎ"రహస్య" పత్రాల ఆధారంగా వెలువడిన కొన్ని నివేదికలు 1950లో తూర్పు పంజాబ్ పర్యటన సందర్భంగా అప్పటి భారత సైన్యానికి తొలి కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ కె.ఎం. కరియప్పను హత్య చేయడానికి ఆర్ఎస్ఎస్...
ArticlesNews

మహాత్మా గాంధీ జీవన దృష్టి అనుసరణీయం: మోహన్ భాగవత్

ఆధునిక, స్వతంత్ర భారతపు ఉత్థాన గాథలో ఏ మహానుభావులను మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలో, ఎవరు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్య అధ్యాయం వంటివారో అలాంటి వారిలో పూజ్య మహాత్మా గాంధీ ఒకరు. భారతదేశానికి ఆధారం ఆధ్యాత్మికత. ఈ దేశపు ఉన్నతిని సాధించడానికి...
ArticlesNews

గాంధీజీ ఆశయాలు సంఘ్ తో సజీవం

(జనవరి 30 - మహాత్మాగాంధీ జయంతి ) సత్యం, అహింస‌, స‌త్యాగ్ర‌హాన్ని ఆయుధాలుగా వాడి ప‌రాయి పాల‌కుల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన ధీశాలి. భ‌ర‌తమాత‌ను దాస్య శృంఖ‌లాల నుంచి విముక్తం చేయ‌డానికి శాంతి మార్గంలో న‌డిచిన మ‌హ‌నీయుడు. దేశంలోని ప్ర‌జ‌లంద‌రినీ ఏకం చేసి ఆంగ్లేయుల‌ను...
ArticlesNews

కాశీ-మథుర ఆలయాలను తిరిగి పొందేందుకు విశ్వహిందూ పరిషత్ ప్రణాళిక

కాశీ మథుర దేవాలయాలను మళ్ళీ పొందడానికి ప్రయత్నించడం కేవలం లక్ష్యం కాదని, అది తిరుగులేని నిర్ణయమని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ ప్రకటించారు. విహెచ్‌పి ఆదివారం నిర్వహించిన సంత్ సమ్మేళన్‌లో మాట్లాడుతూ ఆయన 1984లో జరిగిన ధర్మ సంసద్ చేసిన...
ArticlesNews

దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన సంబరం నాగోబా జాతర

నాగోరే నాగోబా అంటూ కెస్లాపూర్ పిలుస్తోంది. ప్రతి ఏటా పుష్యమి నెలవంక రెండో రోజున చెకడ పేరిట నిర్వహించే ప్రచారంతో నాగోబా జాతర తొలి ఘట్టానికి అంకురార్పణ జరిగింది. గోదావరి జలాల సేకరణతో కీలక ఘట్టానికి చేరుకుని.. పుష్యమి అమవాస్య అర్ధరాత్రి...
1 118 119 120 121 122 310
Page 120 of 310