Articles

ArticlesNews

ధాత్రి.. చైతన్యగాత్రి భాగ్యదాత భూమాత

( ఏప్రిల్‌ 22 - ధరిత్రీ దినోత్సవం ) పంచభూతాల్లో భూమిది మొదటి స్థానం. భువిని ‘భూదేవి’ అంటూ పూజిస్తాం. సకల సంపదలకూ నెలవైన ధరణి వసుంధర పేరుతో ప్రసిద్ధం. సీతాదేవిని లోకానికి అందించిన పరమపావని భూదేవత. శ్రీమహావిష్ణువు పలు అవతారాల్లో...
ArticlesNews

థార్‌ ఎడారిలో పచ్చదనం పరవళ్లు

భూమిపై అత్యంత వేడి ప్రాంతాల్లో థార్‌ ఎడారి కూడా ఒకటి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎడారుల విస్తీర్ణం కూడా పెరుగుతూ ఉంది. కానీ.. భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో ఉన్న థార్‌ ఎడారి మాత్రం అందుకు భిన్నంగా పచ్చదనాన్ని పరుచుకుంటోంది. ఎటు చూసినా...
ArticlesNews

1971 నాటి మారణహోమంపై పాక్ క్షమాపణ కోరిన బంగ్లాదేశ్!

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోవడమే కాకుండా, దేశం విడిచి భారత్ లో ఆశ్రయం పొందాల్సి రావడం, ఆమె స్థానంలో అధికారం చేపట్టిన ముహమ్మద్ యూనుస్ ఆపద్ధర్మ ప్రభుత్వం తమతో స్నేహంగా వ్యవహరిస్తూ ఉండడంతో ఉత్సాహ పడుతున్న పాకిస్థాన్ ప్రభుత్వంకు...
ArticlesNews

ప్రభుత్వ ఖజానా నుంచి పాస్టర్లకు గౌరవ వేతనాలు దేనికి?

గుడ్‌ ఫ్రైడే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్లకు వరం ప్రసాదించింది. ఆంధ్రప్రదేశ్‌లో పాస్టర్లుగా పనిచేస్తూ క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న వారికి గౌరవ వేతనం ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చజెండా ఊపారు. అది కూడా, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన...
ArticlesNews

నదికి ’నమో‘ నమ:

భారతదేశానికి హిందూదేశమని మరొక పేరు. సింధు నది నుంచి ఉద్భవించినదే ‘హిందు’ పదమని చెబుతారు. నది పేరే ఈ దేశం పేరుగా స్థిరపడింది. నదులకీ, భారతదేశానికీ ఉన్న బంధం ఎంత సమున్నతమైనదో, పురాతనమో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. భారత్‌ అం‌టేనే...
ArticlesNews

అమర్‌నాథ్‌ యాత్రకు రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

జమ్ము-కశ్మీర్‌ హిమాలయాల్లోని అమర్‌నాథ్‌ గుహల్లో మంచు రూపంలో కొలువైన కైలాసనాథుడిని దర్శించేందుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ యాత్రకు రిజిస్ట్రేషన్‌లు సోమవారం నుంచి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లలో ప్రారంభమైనట్టు అధికారులు తెలిపారు. ఈ యాత్ర ఈ ఏడాది జూలై 3న ప్రారంభమై రక్షాబంధన్‌...
ArticlesNews

ఛార్ ధామ్ యాత్రలో కేదార్‌నాథ్ డోలి యాత్ర అంటే ఏమిటి?

చార్ ధామ్‌ యాత్రకు సమయం ఆసన్నం అవుతోంది. ఈ యాత్రలో నాలుగు తీర్ధ క్షేత్రాల తలుపులు ఒకొక్కటిగా తెరవనున్నారు. కేదార్‌నాథ్ ధామ్ శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం కేదార్‌నాథ్ ధామ్ తలుపులు 2 మే 2025న భక్తుల...
ArticlesNews

పరీక్షా కేంద్రం దగ్గర బ్రాహ్మణ విద్యార్ధుల జందేలు లాగేసిన అధికారులు

కర్ణాటకలోని శివమొగ్గలో పరీక్ష రాయడానికి వెళ్ళిన ఇద్దరు బ్రాహ్మణ విద్యార్ధుల యజ్ఞోపవీతాలను అధికారులు లాగిపడేసిన సంఘటన వివాదానికి దారి తీసింది. పీయూసీ విద్యార్ధులు ఇంజనీరింగ్‌ విద్యలో ప్రవేశం కోసం బుధవారం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి పరీక్షా కేంద్రానికి వెళ్ళినప్పుడు ఈ...
ArticlesNews

జీవ కణజాలంతో భూమిలాంటి కే2-18బీ గ్ర‌హం

* భార‌త సంత‌తి శాస్త్ర‌వేత్త‌ గుర్తింపు భూమి లాంటి మ‌రో లోకం ఉన్న‌ట్లు ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు క‌నుగొన్నారు. జీవానికి మూల‌మైన క‌ణ‌జాలం ఆ గ్ర‌హంపై ఉన్న‌ట్లు గుర్తించారు. భార‌త సంత‌తి ఖ‌గోళ శాస్త్ర‌వేత్త ప్రొఫెస‌ర్ నిక్కు మ‌ధుసూద‌న్ ఆధ్వ‌రంలో కేంబ్రిడ్జ్ యూనివ‌ర్సిటీ...
ArticlesNews

గ్రామ స్వరాజ్యం, స్వయంసమృద్ధికి సజీవ ఉదాహరణ ఈ గ్రామమే

భారత్ కి గ్రామాలే పట్టుగొమ్మలు. గ్రామ స్వరాజ్యం కోసం అనేక మంది పాటుపడ్డారు. అనేక ప్రయత్నాలు కూడా చేశారు. గ్రామాలు ప్రభుత్వాలపై ఆధారపడకుండా సొంత బలంతో అభివృద్ధి వైపు పరుగులు తీయాలని, ప్రజలు ఇందులో భాగస్వామ్యం కావాలని చాలా మంది దార్శనికులు...
1 118 119 120 121 122 334
Page 120 of 334