రాళ్లే నైవేద్యం దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారం
విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం మండలం పాలవలస పంచాయతీలో జాతీయ రహదారిపై దుక్కవానిపాలెం టోల్ప్లాజాను ఆనుకుని మెట్టపై వెలసిన పాలమ్మ అమ్మవారు వందల ఏళ్ల క్రితం రాయి రూపంలో వెలిశారు. అమ్మవారు చీకటి పడిన తరువాత స్త్రీ రూపంలో చుట్టుపక్కల వారికి కనిపించేవారట....














