Articles

ArticlesNews

పహల్‌గామ్ అఘాయిత్యంపై సెక్యులర్ ముసుగులో జాతి వ్యతిరేకుల దుష్ప్రచారం

పహల్‌గామ్‌లో ఉగ్రవాదుల ఘాతుకం దేశ ప్రజలను కదిలించివేసింది. పర్యాటకులను మతం అడిగి, వారిలో హిందువులను వేరు చేసి వారిని కాల్చి చంపేసారన్న నిజం బైట పడడంతో ఉగ్రవాదుల లక్ష్యం ఏమిటన్నది స్పష్టంగా అందరికీ తెలిసిపోయింది. పురుషులను కల్మా చదవమనడం, ప్యాంట్లు ఊడబెరికి...
ArticlesNews

భారతజాతిలో ఓ అద్భుతం

( ఏప్రిల్‌ 26 - శ్రీనివాస రామానుజన్ వర్ధంతి ) తమిళనాడులోని ఈరోడ్‌ ‌పట్టణంలో డిసెంబరు 22, 1887న పేదరికం తాండ విస్తున్న ఆ ఇంట్లో పదిమంది హడావిడిగా ఉన్నారు. లోపలినుంచి మూలుగు వినబడు తోంది. కాసేపటికి పసిపిల్లవాడు గుక్క తిప్పుకోకుండా...
ArticlesNews

పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయం.. ‘‘సింధు జలాల ఒప్పందం నిలిపివేత’’.. అసలు ఏమిటీ ఒప్పందం..

హల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ తన చర్యల్ని మొదలుపెట్టింది. పాకిస్తాన్ జీవనాడి అయిన సింధు నదికి సంబంధించి ‘‘సింధు జలాల ఒప్పందం’’ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన ‘‘ కాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్)’’...
ArticlesNews

పహల్‌గామ్ ఘాతుకం మతపరమైన దాడి కాదట, ఆరెస్సెస్ చేయించిందట ముస్లింలీగ్ దుష్ప్రచారం

కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో ఏప్రిల్ 22 మంగళవారం జరిగిన ఉగ్రదాడిపై ముస్లింలీగ్ అసంబద్ధమైన దుష్ప్రచారాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రారంభించింది. అక్కడ జరిగింది మతపరమైన దాడి కాదట. అక్కడి పర్యాటకాన్ని దెబ్బ తీయడానికి జరిగిన దాడి మాత్రమేనట. అలా ముస్లిం ఉగ్రవాదుల దుశ్చర్యను ఒక పక్కన...
ArticlesNews

బెంగాల్ దౌర్భాగ్యం

పశ్చిమ బెంగాల్‌ ఓ శాపగ్రస్థ రాష్ట్రం. ఏవో కొన్నేళ్లు తప్ప, బ్రిటిష్‌ ఇండియాలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆ రాష్ట్రం నిరంతరం రక్తపాతంతో, అల్లర్లతో కునారిల్లిపోతూనే ఉంది. 1946 నాటి కలకత్తా హత్యాకాండ, 1947 నాటి నవకాలి హత్యలు పునరావృతమవుతూనే ఉన్నాయి....
ArticlesNews

భారత దేశం గుర్తింపు సేవ, త్యాగం

భారతదేశం తన సంస్కృతి, జ్ఞానం, నాగరికత, చరిత్ర మొదలైన వాటి గురించి గర్వపడుతుందని, కానీ భారతదేశం అంటేనే సేవా భూమి అని, సేవ, త్యాగం దాని గుర్తింపు అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే తెలిపారు....
ArticlesNews

కార్యాలయం ఒక భవనంగా కాకుండా పని ప్రదేశంగా ఉండాలి

కార్యాలయం కేవలం భవనంగా ఉండకూడదని, పని చేసే ప్రదేశంగా ఉండాలని, ఎందుకంటే చేసిన పని ప్రకారం ఓ సంస్థ ఏర్పడుతుందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్-ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ తెలిపారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ -ఎబివిపి ప్రాయోజిత...
ArticlesNews

మహా పతివ్రత కణ్ణగి ధర్మాగ్రహానికి భస్మమైన మధురైనగరం

చైత్ర పౌర్ణమి సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో పెద్ద పెయింటింగ్, మెరీనా బీచ్ లోనూ కోపంతో రగిలి పోతూ జుట్టు విరబోసుకుని చేతిలో ఒక కడియం పట్టుకుని ఉన్న స్త్రీ విగ్రహం ఉంటుంది ఆమె ఎవరో తెలుసా? ఆమె పేరు #కణ్ణగి. ఈమె...
ArticlesNews

బ్రిటిష్‌ పాలకుల కుట్రలతో భారతీయుడికి దక్కని గుర్తింపు

భారతదేశంలో 5,300 సంవత్సరాలకు పూర్వమే గొప్ప నాగరికత విలసిల్లింది. అదే సింధూలోయ నాగరికత లేదా హరప్పా నాగరికత. ప్రణాళికాబద్ధమైన వీధులు, ఇళ్లు, మురుగు నీటి వ్యవస్థతో ఈ నాగరికత ఇప్పటి ఆధునిక నగరాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండేది. 1990వ దశకం...
ArticlesNews

ముర్షీదాబాద్ ఘాతుకాలు: ఆనవాళ్ళు పెట్టుకుని మరీ హిందువుల ఇళ్ళపై దాడులు

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో ముస్లిం అతివాదులు గత శుక్రవారం హిందువులపై దాడులు చేసి, వారిని తరిమేసిన భయంకర సంఘటన తెలిసిందే. అయితే ఆ దాడులు, మసీదులో బోధలతో రెచ్చిపోయి బైటకు వచ్చి ఉద్రేకంలో చేసిన దాడులు కావన్న సంగతి ఇప్పుడు బైటపడింది....
1 117 118 119 120 121 334
Page 119 of 334