మానసరోవర యాత్రకు ఏర్పాట్లు
భారత్, చైనా సంబంధాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చాలా ఏళ్లుగా నిలిచిపోయిన కైలాష్ మానసరోవర్ యాత్రను పునః ప్రారంభించడానికి రెండు దేశాలు అంగీకరించాయి. ఈ ఏడాది వేసవిలో యాత్ర మొదలవుతుంది. దీని ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు భారత్, చైనాల...













