సంస్కారంతో కూడిన బోధనలో శిశు మందిరాలు ముందంజలో వున్నాయి : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
సంస్కారం లేని చదువు చదువే కాదని, అదో సమాచారం మాత్రమేనని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మంచి వ్యక్తిత్వం, వ్యక్తిత్వ నిర్మాణం, దేశభక్తి కోసం విద్య అని, అంతే తప్ప కెరీర్ కోసం విద్య కాదన్నారు. కేవలం కెరీర్ అనేదే...














