నాడు పంజాబ్.. నేడు తెలంగాణ… సంఘస్థాన్ దిగ్విణీకృతమే
పంజాబులోని మోగా జిల్లాకేంద్రం. ఆరోజుల్లో ఖలిస్తాన్ ఉద్యమం ఉధృతంగా జరుగుతోంది. పంజాబీలకు ఖలిస్తాన్ పేరుతో ప్రత్యేకదేశం కావాలనే కొంతమంది అతివాదులకు పాకిస్తాన్ అండదండలందించడం మొదలెట్టింది. తాము ఎంత ప్రయత్నిస్తున్నా , పంజాబీలలో తమ ఉద్యమానికి మద్దతు లభించడం లేదే అనే ఆలోచన...













