మైనింగ్ పేరుతో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెకు సమీపంలోని సాధు, మల్లయ్యకొండల జోలికొస్తే చూస్తూ ఊరుకోబోమని స్థానికులు, భక్తులు హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు, మల్లికార్జున స్వామి...
ఉత్తరాంధ్ర ఇలవేల్పు విశాఖ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘోర అపచారం చోటుచేసుకుంది. ఆలయాల పవిత్రతను, సనాతన ధర్మ నియమాలను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆలయ చైర్మనే...
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన 17 ఏళ్ల సూర్య చౌహాన్ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న...
ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోమాత ప్రాముఖ్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కొందరు ముస్లిం పెద్దలు చేసిన డిమాండ్పై స్పందించిన ఆయన,...
భారతీయ ముస్లిం యువకులను మతోన్మాదులుగా మార్చి, విదేశీ ఉగ్రవాద సంస్థల వైపు మళ్లించేందుకు కుట్ర పన్నిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రత్యేక న్యాయస్థానం కీలక...