పంజాబ్లో మరోసారి వేర్పాటువాద ఖలిస్థాన్ అంశం తెరపైకి వచ్చింది. అమృత్సర్లోని స్వర్ణదేవాలయంలో పాగా వేసిన తీవ్రవాదుల ఏరివేతకు ఉద్దేశించిన ఆపరేషన్ బ్లూస్టార్కు 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం అక్కడ భారీ కార్యక్రమం జరిగింది. దీనిలో పాల్గొన్న వివిధ సంస్థల కార్యకర్తలు ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేశారు. హత్యకు గురైన తీవ్రవాదులు జర్నైల్ సింగ్ భింద్రాన్వాలే, హర్దీప్ సింగ్ నిజ్జర్ చిత్రాలను ప్రదర్శించారు. స్వర్ణదేవాలయంలోని అకాల్ తఖ్త్ వద్ద భారీ సంఖ్యలో గుమిగూడిన ప్రదర్శనకారుల నినాదాలతో ఆ ప్రాంగణం మార్మోగింది. మాజీ ఎంపీ ధియాన్ సింగ్ మంద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరసనకారులను ఉద్దేశించి అకాల్ తఖ్త్ అధినేత జ్ఞానీ రఘువీర్ సింగ్ ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల్లో స్వతంత్రులుగా పంజాబ్ నుంచి గెలిచిన అమృత్పాల్ సింగ్, సరబ్జీత్ సింగ్.. చాలా కాలంగా జైళ్లలో ఉన్న సిక్కు ఖైదీల విడుదలకు పార్లమెంటులో తమ గళం వినిపించాలని ఆయన కోరారు.
102
You Might Also Like
విజయవాడ దసరా మహోత్సవముల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుండి 12, 2024 వరకు జరిగే దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు విజయవాడ ఎం.పి కేశినేని శివనాధ్, పశ్చిమ శాసనసభ్యులు...
జాతీయ నిర్థేశకులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ
https://youtu.be/QkfZ1W2PKrA?si=kyn3xcXY2bcgKp5n...
అనంతపురం రథం దగ్ధం ఘటన, హిందువుల ఆగ్రహం
2
అనంతపురం జిల్లాలో రథం దగ్ధం సంఘటన హిందువుల్లో ఆందోళన కలిగించింది. కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలోని ఒక ఆలయంలో గత అర్ధరాత్రి తర్వాత రథాన్ని తగులబెట్టిన సంఘటన...
కల్తీ నెయ్యి వివాదంపై తిరుపతిలో స్వామిజీలు ఆందోళన
తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి కల్తీ వ్యవహారంపై పలువురు స్వామీజీలు నిరసన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలో ఆందోళన కొనసాగింది....
అసత్య ప్రచారాన్ని ఖండించిన టీటీడీ
20
పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు, కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదని టీటీడీ పేర్కొంది. తిరుమలలోని లడ్డూ పోటులో శ్రీ...
జాతీయ నిర్దేశకులు పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ
( సెప్టెంబర్ 25 - దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ) కొందరు మరణించేవరకు జీవిస్తారు. కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. రెండవ కోవకు చెందిన...