మహారాష్ట్రలో సంచలనం రేపుతున్న నాసిక్ టీసీఎస్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్కు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాసిక్ సెషన్స్ కోర్టు ఆమెకు మధ్యంతర...
మారుతున్న కాలానికి అనుగుణంగా ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అందరికీ అన్నంపెట్టే వ్యవసాయ రంగంవైపు దృష్టిసారించే వారి సంఖ్య తగ్గుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కాడిపట్టి...
శబరిమల కేసు విచారణలో భాగం సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం ముందు వాదనలు కొనసాగుతున్నాయి. విగ్రహం కేవలం వస్తువు కాదు.. హిందూ ధర్మంలో విగ్రహం అనేది కేవలం మట్టి...
సమగ్ర జాతి నిర్మాణానికి ప్రాంతీయ, గ్రామ చరిత్రలు అత్యావశ్యకమని ఆధునిక చరిత్ర కారుల భావన. ‘‘తరతరాల సరస్వతీ పీఠం-మన కాకరపర్రు అనే పుస్తకాన్ని కానూరి బదరీనాథ్ రాశారు,...
భూలోకంలో సకల దేవతల స్వరూపిణి గోమాతే అని ప్రవచన చక్రవర్తి వాచస్పతి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. నంద్యాలలోని స్థానిక రామకృష్ణ పీజీ కళాశాల మైదానంలో...