News

నేడు ల‌లితా త్రిపుర సుంద‌రీ దేవిగా దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం

341views

విజ‌య‌వాడ‌: విజ‌య‌వాడ ఇంద్ర‌కీలాద్రిపై ద‌స‌రా ఉత్స‌వాలు అయిదో రోజు వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. శుక్ర‌వారం అమ్మ‌వారు ల‌లితా త్రిపుర సుంద‌రీ దేవి అలంకారంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌మిస్తోంది. ఈ త‌ల్లి మ‌ణిద్వీప నివాసిని. స‌క‌ల సృష్టి, స్థితి, సంహార కారిణి, శ్రీ విద్యా స్వ‌రూపిణి, ఉపాస‌కుల‌కు ముఖ్య ఆరాధ్య దేవ‌త‌, ల‌లితా త్రిపుర సుంద‌రీ దేవిని ద‌ర్శించుకుంటే స‌క‌ల ఐశ్వ‌ర్య ప్రాప్తి క‌లుగుతుంది. దారిద్య్రం, దుఃఖం న‌శిస్తాయ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి