archiveVIJAYAWADA

News

కూల్చివేసిన ఆలయాలను ఎప్పుడు ప్రారంభిస్తారో?

విజయవాడలో కనుకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం సమయంలో అక్కడ ఉన్న తొమ్మిది ఆలయాలను అప్పట్లో అధికారులు తొలగించారు. ఇది జరిగి రెండేళ్లు గడుస్తున్నా ఆ ఆలయాలు పునరుద్ధరణకు నోచుకోలేదు. ఈ తొమ్మిది ఆలయాల నిర్మాణానికి రూ. 1.79 కోట్లను సైతం కేటాయించారు....
News

ఇంద్రకీలాద్రిపై ఘనంగా పంచమి వేడుకలు

ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శ్రీ పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచి ఇంద్రకీలాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. అమ్మవారి సన్నిదానంలో అక్షరాభ్యాసలతో పాటు, అన్నప్రసన్నాలకు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీపంచమి సందర్భంగా ఏపీ నుండే కాకుండా తెలంగాణ,...
News

ఫిబ్రవరి 9 నుంచి విజయవాడలో 33వ పుస్తక మహోత్సవం

రాష్ట్రంలోని పుస్తక ప్రియులకు శుభవార్త. ఏటా విజయవాడలో నిర్వహించనున్న పుస్తక ప్రదర్శన 2023 ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 19 వరకు జరగనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. సాధారణంగా పుస్తక ప్రద‌ర్శన‌ను విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేస్తుంటారు. కానీ అక్కడ అంబేడ్కర్‌...
ArticlesNews

విజయవాడ దుర్గగుడి సిబ్బంది ఇష్టారాజ్యం… దెబ్బతింటున్న భక్తుల మనోభావాలు!

విజయవాడ: విజయవాడ దుర్గగుడిలోని ప్రసాదాల కౌంటర్లో ఒక ఉద్యోగి ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. భక్తులకు విక్రయించే లడ్డూ ప్రసాదాలపై.. దర్జాగా కూర్చుని ఫోన్ మాట్లాడుతుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుర్గగుడి మహామండపం వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లో...
News

శబరిమలకు ప్రత్యేక రైళ్ళు

విజయవాడ: శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తుల సౌకర్యం కోసం డిసెంబర్, జనవరి నెలల్లో వేర్వేరు ప్రాంతాల నుంచి విజయవాడ, గుంటూరు డివిజన్ల మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నర్సాపూర్‌–కొట్టాయం (07119) డిసెంబర్‌ 2,...
News

5న విజయవాడకు రాష్ట్రపతి

విజయవాడ: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా వచ్చేనెల అయిదో తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఆమె ఐదో తేదీ విజయవాడలో పర్యటిస్తారు. విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ రాష్ట్రంలో నిర్మించిన మూడు...
News

విజయవాడలో 6న సమరసత సమ్మేళనం

విజయవాడ: దేశవ్యాప్తంగా కులాల హెచ్చుతగ్గులు, అస్పృశ్యత నిర్మూలనకు కృషి చేస్తున్న సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఈ నెల ఆరోతేదీ ఆదివారం విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో “సమరసత సమ్మేళనం” జరుగుతుందని సంస్థ జాతీయ కన్వీనర్ కె.శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈ...
News

ఆది దంపతులకు సహస్ర దీపాలంకరణ సేవ

విజయవాడ: దుర్గా మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో సహస్ర దీపాలంకరణ సేవ కనుల పండుగగా జరిగింది. అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించగా పెద్ద ఎత్తున ఉభయదాతలు భక్తులు పాల్గొన్నారు. అనంతరం పల్లకి సేవ జరపగా అమ్మవారితోపాటు భక్తులు, ఆలయాధికారులు, సిబ్బంది ప్రధానాలయం...
News

రెండేళ్ళ తర్వాత ఘనంగా దీపావళి వేడుకలు

అమరావతి: దీపావళిని రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. కొవిడ్ కారణంగా రెండేళ్ళపాటు సరిగా జరపుకోలేక పోయిన జనం.. ఈసారి అంబరాన్నంటేలా సంబరాలు చేసుకున్నారు. విజయవాడలోని అపార్ట్‌మెంట్ వాసులు.. ఆనందోత్సాహాల మధ్య దీపావళి జరుపుకొన్నారు. లక్ష్మీదేవి పూజ జరుపుకొని అనంతరం బాణాసంచా కాలుస్తూ...
News

దసరా నవరాత్రుల్లో దుర్గగుడికి రూ.16 కోట్ల ఆదాయం

విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగిన దసరా ఉత్సవాలలో ఈ ఏడాది రూ.16 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఖర్చులు పోనూ రూ.5.5 కోట్లు మిగిలాయన్నారు. ఈనెల 24న దీపావళి రోజున ప్రధాన ఆలయంలో ధనలక్ష్మి పూజ, సాయంత్రం కవాటబంధనం నిర్వహిస్తున్నట్టు ఆలయ...
1 2 3 5
Page 1 of 5