archive#Dussehra celebrations

News

దసరా నవరాత్రుల్లో దుర్గగుడికి రూ.16 కోట్ల ఆదాయం

విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగిన దసరా ఉత్సవాలలో ఈ ఏడాది రూ.16 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఖర్చులు పోనూ రూ.5.5 కోట్లు మిగిలాయన్నారు. ఈనెల 24న దీపావళి రోజున ప్రధాన ఆలయంలో ధనలక్ష్మి పూజ, సాయంత్రం కవాటబంధనం నిర్వహిస్తున్నట్టు ఆలయ...
News

నేడు ల‌లితా త్రిపుర సుంద‌రీ దేవిగా దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం

విజ‌య‌వాడ‌: విజ‌య‌వాడ ఇంద్ర‌కీలాద్రిపై ద‌స‌రా ఉత్స‌వాలు అయిదో రోజు వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. శుక్ర‌వారం అమ్మ‌వారు ల‌లితా త్రిపుర సుంద‌రీ దేవి అలంకారంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌మిస్తోంది. ఈ త‌ల్లి మ‌ణిద్వీప నివాసిని. స‌క‌ల సృష్టి, స్థితి, సంహార కారిణి, శ్రీ విద్యా స్వ‌రూపిణి,...
News

మైసూరులో దసరా ఉత్సవాలకు రాష్ట్రపతి ముర్ము శ్రీకారం

మైసూరు: మైసూరులో నయనానందకరంగా పది రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రారంభించారు. రాష్ట్ర ఉత్సవంగా అత్యంత వైభవంగా మైసూరులో జరిగే ఈ ఉత్సవాలలో రాష్ట్రపతి పాల్గొనడం ఇదే మొదటిసారి. మైసూరులోని చాముండి కొండలపై ఉన్న...
News

శ్రీశైలంలో ప్రారంభమైన దసరా ఉత్సవాలు… శైలపుత్రిగా అమ్మగారు

శ్రీశైలం: అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలంలో దసరా ఉత్సవాలు సందడి మొదలైంది. నేటి నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీశైలం మహా క్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణాలను రంగురంగు విద్యుత్ దీపాలు ,...
News

నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారికి 18 శక్తి పీఠాల నుంచి సారె

నగరంలో భారీ శోభాయాత్ర నెల్లూరు: దసరా ఉత్సవాల్లో భాగంగా నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు సారె అందుకున్నారు. దేశంలోని పద్దెనిమిది శక్తి పీఠాల నుంచి వచ్చిన చీర, సారెలను అమ్మవారి ఆలయానికి శోభయాత్రగా తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో...
News

సీతానగరంలోని విజయకీలాద్రిపై దసరా ఉత్సవాలు

విజ‌య‌వాడ‌: చినజీయర్‌ స్వామి పర్యవేక్షణలో విజయకీలాద్రి క్షేత్రం‌పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చిన జీయర్ స్వామి మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు తిరిగి నిర్వహిస్తామని చెప్పారు. ‘‘1983లో సీతానగరంలో వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాం. ఆనాటి నుంచి ఎన్నో...
News

దసరా ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు, సినిమా పాటల హంగామాపై నిషేధం!

చెన్నై: దసరా ఉత్సవాల్లో భాగంగా అశ్లీల నృత్యాలు, సినిమా పాటలతో హంగామా చేయడంపై మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం నిషేధం విధించింది. పవిత్ర ఉత్సవాల్లో భక్తి గీతాలకు పెద్దపీట వేయాలని న్యాయమూర్తులు మహాదేవన్, సత్యనారాయణ ప్రసాద్‌ బెంచ్‌ ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని...
News

26 నుంచి శ్రీశైలంలో దసరా ఉత్సవాలు

శ్రీశైలం: రాష్ట్రంలో వైభవంగా జరిగే దసరా మహోత్సవాలకు శ్రీశైలం మల్లన దేవస్థానం ముస్తాబవుతోంది. ఆలయంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ అయిదోతేదీ వరకు దసరా మహోత్సవాలు జరగనున్నట్టు ఈవో లవన్న తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా నవదుర్గ అలంకారంలో భ్రమరాంబదేవి అమ్మవారు దర్శనమిస్తారని...