News

వర్చువల్ విధానంలో జోబైడెన్, షీ జిన్ పింగ్ సమావేశం

675views

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్‌లు వర్చువల్​గా సమావేశమైయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మన మధ్య నెలకొన్న పోటీనీ ఘర్షణపూరితంగా మారకుండా చూసే బాధ్యత తమపై ఉందని భేటీ ప్రారంభంలో జిన్​పింగ్​తో బైడెన్ అన్నారు. తన పాత మిత్రుడ్ని కలవడం సంతోషంగా ఉందని జిన్​పింగ్​ బైడెన్​తో పేర్కొన్నారు. అమెరికా-చైనా సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా తాను బైడెన్​తో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి