archiveUS President Joe Biden

News

అత్యంత ప్రమాదకర దేశాలలో పాకిస్తాన్ ఒకటి… అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

లాస్ ఏంజిల్స్‌: అమెరికా పార్లమెంట్‌కు మధ్యంతర ఎన్నిక కోసం నిధుల సేకరణకు డెమోక్రటిక్ పార్టీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, పాకిస్తాన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రపంచ పరిణామాల గురించి మాట్లాడుతూ పాక్‌...
News

మోదీని చూసి దగ్గరకొచ్చి భుజం తట్టిన బైడెన్!

మ్యునిచ్‌: జర్మనీలోని మ్యునిచ్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో అక్కడికి హాజరైన దేశాధినేతలతో మోదీ వరుసగా సమావేశమయ్యారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీతోపాటు పలు దేశాధినేతలు సదస్సుకు హాజరుకాగా, వారితో మోదీ పలు అంశాలపై చ‌ర్చ‌లు జరిపారు. ఈ సందర్భంగా ఒక...
News

భారత్ ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు: అమెరికా

వాషింగ్ట‌న్‌: భారత్‌కు చెందిన చమురు కంపెనీలు రష్యాతో డీల్ కుదుర్చుకోవడంపై కొందరు అనవసర రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే..! ముఖ్యంగా అమెరికా కన్నెర్ర జేసిందంటూ పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అయ్యాయి. రష్యాపై ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో రష్యా నుంచి భారత...
News

మా జోలికొస్తే మసే!

అమెరికాను హెచ్చరించిన చైనా దీటుగా బదులిచ్చిన జోబైడెన్ పరస్పర హెచ్చరికలతో సాగిన వర్చువల్ సమావేశం వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ల మధ్య సమావేశం పరస్పర హెచ్చరికలతో సాగింది. ఇరుదేశాధినేతల మధ్య తొలిసారి జరిగిన...
News

వర్చువల్ విధానంలో జోబైడెన్, షీ జిన్ పింగ్ సమావేశం

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్‌లు వర్చువల్​గా సమావేశమైయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మన మధ్య నెలకొన్న పోటీనీ ఘర్షణపూరితంగా మారకుండా చూసే బాధ్యత తమపై ఉందని భేటీ ప్రారంభంలో...
News

పారిస్ ఒప్పందంలో కొనసాగనున్న అమెరికా

ట్రంప్ నిర్ణయంపై క్షమాపణలు కోరిన జోబైడెన్ గ్లాస్గో: పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగేలా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన...
News

అమెరికా పర్యటనకు భారత ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆహ్వానం మేరకు తాను ఆ దేశానికి వెళ్తున్నట్టు వెల్లడిరచారు. రెండు దేశాల మధ్య సమగ్రమైన వాణిజ్య వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి సమీక్షించనున్నట్టు మోదీ...
News

24న మోడీ, జోబైడెన్ సమావేశం

వైట్ హౌస్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ ఖరారైంది. ఈ నెల 24 (శుక్రవారం) ఇరు దేశాల అధినేతలు శ్వేతసౌధంలో సమావేశం కానున్నారు. క్వాడ్ దేశాల స‌ద‌స్సు సంద‌ర్భంగా రెండు దేశాల నేతలు భేటీ...