తిరుపతిలో జాతీయ శాసనాల మ్యూజియం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ ప్రతిష్ఠాత్మక మ్యూజియం కోసం రెండు ఎకరాల భూమిని కేటాయించేందుకు...
విజయనగర ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో కీలక ఘట్టమైన శిఖర ప్రతిష్ఠ మహోత్సవం గురువారం ఉదయం వేదమంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా...
దేవస్థానాల్లో గోశాలల నిర్వహణ కేవలం పశుసంరక్షణకే పరిమితం కాకుండా, సనాతన ధర్మం, గోసంరక్షణ, ఆధ్యాత్మిక విలువలకు ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ (సిటా) డైరెక్టర్,...
జులై 3న ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రను సురక్షితంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు జమ్ముకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 'ప్రాజెక్ట్ హాక్ ఐ' అనే...
పంజాబ్ లో క్రైస్తవ మిషనరీల ప్రభావం వేగంగా విస్తరిస్తోంది. 2027 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమృత్సర్ జిల్లాలోని...
భారత రాజకీయ చరిత్రలో అత్యంత వివాదాస్పదంగా భావించే 'జాతీయ అత్యవసర పరిస్థితి' (ఎమర్జెన్సీ) విధించి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి...