రైతుల ప్రకృతి వ్యవసాయ విధానాన్ని విదేశీ విద్యార్థులు పరిశీలించి ముచ్చట పడ్డారు. అమెరికాలోని ప్రెస్టిషియన్ యూనివర్శిటీ విద్యార్థుల బృందం మంగళవారం కుప్పం నియోజకవర్గంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను...
భారత్ తొలి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగంలో ఓ అరుదైన కళాఖండం అంతరిక్షంలోకి వెళ్లనుంది. బెంగళూరుకు చెందిన కాస్మోస్ డైమండ్స్ రూపొందించిన ల్యాబ్-గ్రోన్ వజ్ర కమలాన్ని...
భారత నౌకాదళంలో మరో అత్యాధునిక స్వదేశీ యుద్ధనౌక **ఐఎన్ఎస్ మహేంద్రగిరి** శనివారం అధికారికంగా చేరింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర రక్షణ...
వక్ఫ్ బోర్డు వివాదాల కారణంగా ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు పరిష్కారం లభించింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PJS)లో రైతులు తమ సమస్యలను ప్రభుత్వ...
ప్రముఖ పుణ్యక్షేత్రాలు భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్యలలో శ్రీరామనవమికి నిర్వహించే సీతారాముల కల్యాణానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సిద్ధం చేసే క్రతువు మొదలైంది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం...
న్యూఢిల్లీ/బుఖారా: ఉజ్బెకిస్తాన్లో వైద్య విద్య అభ్యసిస్తున్న 21 ఏళ్ల భారతీయ విద్యార్థిని సవరియా బసంత్ హత్య కేసులో కొత్త ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సవరియాపై ఇస్లాం మతంలోకి...