182
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్లో సైనికులతో కలిసి పండుగ జరుపుకొన్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోదీ సైనికులతోనే దీపావళి జరుపుకుంటున్నారు.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్లో సైనికులతో కలిసి పండుగ జరుపుకొన్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోదీ సైనికులతోనే దీపావళి జరుపుకుంటున్నారు.