News

సైనికులతో మోదీ దీపావళి వేడుకలు

182views

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్​లో సైనికులతో కలిసి పండుగ జరుపుకొన్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోదీ సైనికులతోనే దీపావళి జరుపుకుంటున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి