archive#festival

News

రథసప్తమి రోజు ఇవి చేస్తే చాలా మంచిది!

ఏటా రథసప్తమిని హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటుంటారు. మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజున శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం రథ సప్తమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. మాఘసుద్ధ సప్తమి రోజున వచ్చే రథసప్తమి...
News

సైనికులతో మోదీ దీపావళి వేడుకలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్​లో సైనికులతో కలిసి పండుగ జరుపుకొన్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోదీ సైనికులతోనే దీపావళి జరుపుకుంటున్నారు. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం...
News

బీహార్‌లో వినూత్నంగా నాగ పంచమి వేడుకలు

విష సర్పాలను మెడకు చుట్టుకున్న గ్రామస్థులు బీహార్​: బీహార్​లో నాగ పంచమి వేడుకలు వినూత్నంగా జరిగాయి. సాధారణంగా ఈ పండగ సమయంలో పాములకు పాలు పోసి నాగ దేవతను కొలుస్తారు. కానీ బెగుసరాయ్ జిల్లా మన్సూర్​చాక్ మండలం ఆగా​పుర్ గ్రామస్థులు మాత్రం...
News

నేటి నుంచి గిరిజనుల ఇలవేల్పు మోదకొండమ్మ జాతర

పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన ప్రాంత ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు నేటి నుంచి మూడు రోజులు జరగనున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్​ దీపాలతో అలంకరించారు. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు...
News

ఘనంగా సాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు

క‌డ‌ప: పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాల్లో భాగంగా బ్రహ్మంగారు, గోవిందమాంబల రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మఠం పెద్దాచార్యులు భద్రయ్య ఆధ్వర్యంలో రథం ప్రారంభానికి సిద్ధమైంది. ముందుగా రథం నిర్మాణ ఉభయ దాతలకు సన్మానం చేశారు. అనంతరం దివంగత మఠాధిపతి...
News

ఘనంగా జైనుల రథోత్సవం

త‌ణుకు: ఉపవాస దీక్ష విరమణ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జైనులు నిర్వహించిన రథాల ప్రదర్శన కన్నుల పండుగగా సాగింది. జైన మత సంప్రదాయం ప్రకారం ఉపవాసం చేసిన దీక్షాపరులు రథాలపై కూర్చోగా... వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన జైనులు, మహిళలు...
News

తంజావూరు రథోత్సవం విషాదం! : 11 మంది సజీవ దహనం

చెన్నై: తమిళనాడులోని తంజావూరులో గత రాత్రి జరిగిన ఆలయ ఉత్సవంలో తీవ్ర విషాదం నెలకొంది. కలిమేడు ప్రాంతంలో జరిగిన ఉత్సవంలో విద్యుదాఘాతంతో 11 మంది సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. కలిమేడు...
News

నార్నూర్‌లో ‘నూనె మొక్కు’ ఉత్స‌వం

2.5 కిలోల నూనె తాగిన మహిళ ఆదిలాబాద్‌: ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్‌లో రెండు రోజుల‌ కింద‌ట నూనె మొక్కు ఉత్స‌వం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ప్రతి ఏటా పుష్య మాసంలో నార్నూర్‌లో ఈ ఉత్స‌వం జ‌రుగుతుంది. ఉత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని జ‌రిగే ఖాందేవ్ జాతరలో...
News

సంక్రాంతి సంబరాల్లో యువత

ముందస్తు వేడుకలకు సిద్ధమైన విద్యార్థులు హిందూ సంస్కృతిపై పెరుగుతున్న అవగాహన విశాఖ‌ప‌ట్నం: పంట పొలాలు, ఏటిగట్లు, ఆటపాటలు, భోగి మంటలు, బొమ్మల కొలువులు, హరిదాసు కీర్తనలకు చిరునామా 'సంక్రాంతి'. తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపే ఈ పండుగను... ఐఐఎం-విశాఖ విద్యార్థులు 'సంప్రదాయ...