
615views
-
భారత్ బ్రిటన్ మధ్య సౌర శక్తి బదిలీ ఒప్పందం
న్యూఢిల్లీ: గ్లాస్గోలో జరుగుతున్న వాతావరణ సదస్సులో భారత్, యూకేలు తమ అంతర్జాతీయ సౌర కూటమి భాగస్వామ్యాన్ని మెరుగుపరుచుకోనున్నాయి. ప్రపంచదేశాలను ఏకం చేసేలా గ్రీన్ గ్రిడ్స్ ఇనీషియేటివ్ను ప్రారంభించనున్నాయి. ఒకే సూర్యుడు-ఒకే ప్రపంచం-ఒకే గ్రిడ్ (జీజీఐ-ఓఎస్ఓడబ్ల్యూజీ) అనే మల్టీలేటరల్ డ్రైవ్తో ప్రపంచవ్యాప్తంగా సోలార్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రోత్సహించనున్నారు.





