సంఘటిత సమాజమే ధర్మాన్ని రక్షిస్తుంది – ఆర్ఎస్ఎస్ అఖిలభారత కార్యకారిణి సదస్యులు భాగయ్య
ధర్మాన్ని పరిరక్షించాలంటే... సంఘటిత సమాజం అవసరమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిలభారత కార్యకారిణి సదస్యులు మాననీయ భాగయ్య తెలిపారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో నిర్వహించిన మహా నగర సాంఘీక్ లో ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించారు. హిందూ ధర్మమంటే త్యాగం,...