రోబోటిక్ సాంకేతికతతో సాయిబాబా విగ్రహం తయారీ!
విశాఖపట్నం -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం సమీపంలోని చినగాదిలిలో సాయిబాబా ఆలయంలో బాబా వారి రోబోటిక్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం జోడించారు. దీంతో విగ్రహం కళ్ళు కదపడం, మాట్లాడటం కూడా చేస్తోంది. దీన్ని వై....