archive#VHP

ArticlesNews

భద్రాద్రి రాముడి స్థలంపై క్రైస్తవ మాఫియా కన్ను! : విశ్వహిందూ పరిషత్

తెలుగు ప్రజలు అయోధ్యగా పిలుచుకునే భద్రాద్రి శ్రీ రాములవారి ఆస్తులపై పరాయి మతస్తులు కన్ను పడింది... వందల కోట్ల విలువ చేసే ఆస్తులు కబళించేందుకు కాచుకు కూర్చున్నారు... దాదాపు 916 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికార...
GalleryNews

గ్రామ దేవతలను పూజిస్తుంటే కమ్యూనిస్టులకు కడుపు మంట!

మత భావజాలాన్ని ఊరు, వాడ తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారని కొంతమంది పెద్దలు పరోక్షంగా “సంఘ్ పరివార్” పై విమర్శలు గుప్పిస్తున్నారు. బొడ్రాయి పండుగ.. బతుకమ్మ పండుగల పేర్లతో హిందూ మతాన్ని రుద్దుతున్నారని సిపిఐ నిర్వహించిన సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. ఈనెల ఏడోతేదీన...
News

హిందూ బాలికలను వీడియోలు తీసిన ముస్లిం యువ‌కులు!

చిత‌క్కొట్టి పోలీసుల‌కు అప్ప‌గించిన హిందూ సంస్థ‌లు ఇండోర్: ఇండోర్‌లోని పండరీనాథ్ కూడలిలోని గర్బా పండల్‌లోకి అక్ర‌మంగా ప్ర‌వేశించిన ఏడుగురు ముస్లిం యువ‌కులు హిందూ బాలిక‌లను త‌మ వీడియోల్లో బంధించ‌డం మొద‌లెట్టారు. ఈ సంఘ‌ట‌న బుధవారం (28 సెప్టెంబర్ 2022) జ‌రిగింది. వీరి...
News

అధికార అండదండలతోనే తెలంగాణలో చెలరేగుతున్న ఉగ్రవాదులు: వీహెచ్‌పీ

భాగ్య‌న‌గ‌రం: అధికార యంత్రాంగం అండదండలతోనే తెలంగాణాలో ఉగ్రవాదుల దేశద్రోహ చర్యలు సాగుతున్నాయని భావిస్తున్నట్టు విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) స్పష్టం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఎన్ఐఎ జరిపిన సోదాలలో పిఎఫ్ఐ కరాటే శిక్షణ పేరుతో యువతను ఉగ్రవాదం వైపు మళ్ళిస్తున్న‌ట్టు వెల్లడి కావడం పట్ల...
News

అర్ధ‌రాత్రి రోడ్డుపై సామూహిక న‌మాజ్!

వీహెచ్‌పీ కార్యకర్తల సహాయంతోపోలీసులకు అప్పగించిన గ్రామస్థులు ల‌క్నో: ‘నమాజ్’ పేరుతో అర్ధరాత్రి రోడ్డును ఆక్రమించి రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగించిన వ్యక్తులను గ్రామస్థులు పోలీసులకు అప్పగించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు ఒక ప్రయివేట్ ట్రావెల్స్...
News

విశ్వహిందూ పరిషత్ నేత బాలస్వామికి బెదిరింపు కాల్స్

భాగ్య‌న‌గ‌రం: బజరంగ్ దళ్ నిరసన కార్యక్రమాలను నిలిపివేయాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. రకరకాల పేర్లతో కాల్స్ ఏసి భయపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించి తలపెట్టిన...
News

నరసరావుపేటలో వైభ‌వంగా శ్రీ వేంకటేశ్వరస్వామి క‌ల్యాణోత్స‌వం

నరసరావుపేట: ఏపీలోని ప‌ల్నాడు జిల్లా, నరసరావుపేటలోని శ్రీ భూసమేత శ్రీ వేంకటేశ్వరస్వామి క‌ల్యాణ మ‌హోత్స‌వం విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఆధ్వ‌ర్యంలో ఇటీవ‌ల అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. లోకకల్యాణార్థం ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, కరోనా వంటి మహమ్మారి మరెప్పుడూ ఈ ప్రపంచంలో కనపడకూడదని ఆకాంక్షిస్తూ...
News

హిందూ పండుగలపై ఓవైసీ విద్వేషం!

భాగ్య‌న‌గ‌రం: ఉత్తర భారత దేశంలో ప్రజలు అత్యంత భక్తిశద్ధలతో జరుపుకొనే కన్వర్‌ యాత్రకు ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ విస్తృతమైన ఏర్పాట్లు చేసి భక్తులను స్వాగతిస్తుంటే హైదరాబాద్ ఎం.పి. అసదుద్దీన్‌ ఓవైసీ ప్రజలు కట్టిన పన్నులు వృథా అవుతున్నాయని మాట్లాడుతూ...
News

కేసీఆర్‌పై వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ ఫిర్యాదు

భాగ్య‌న‌గ‌రం: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్ దళ్ నేతలు సుల్తాన్ బజార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దేవి దేవతలను కించపరుస్తూ సీఎం కేసీఆర్ మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. కేసీఆర్‌పై వెంటనే కేసు నమోదు చేయాలని భజరంగ్...
News

లవ్ జిహాద్, మత మార్పిడిల‌కు ముగింపు ప‌ల‌కండి

ఆ చ‌ర్య‌లు రాజ్యాంగ విరుద్ధం విలేఖ‌ర్ల స‌మావేశంలో వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ చెన్నై: ప్రభుత్వ నియంత్రణ, దేవాలయాల కూల్చివేత, అక్రమ మత మార్పిడులు, హిందూ విశ్వాసాలు, దేవతలకు వ్యతిరేకంగా పెరుగుతున్న విద్వేషపూరిత ప్రసంగాలపై విశ్వహిందూ పరిషత్...
1 2 3 4 7
Page 2 of 7