archiveVENKAIAH NAIDU

News

ప్రకృతి వ్యవసాయం ప్రజా ఉద్యమంలా సాగాలి: వెంకయ్యనాయుడు

ముచ్చింతల్: దేశంలో వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ఇదే సరైన సమయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంస్కరణలు చేపట్డారని ప్రస్తావించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ స్వర్ణ భారత్ ట్రస్టు ప్రాంగణంలో రైతునేస్తం ఫౌండేషన్, ముప్పవరపు...
News

‘సబ్ కా సాత్…సబ్ కా వికాస్’ పుస్తకం ఆవిష్క‌ర‌ణ‌

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అన్ని పక్షాల రాజకీయ నాయకులను తరచుగా భేటీ అవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అలా చేస్తేనే ప్రతిపక్ష పార్టీలు.. ఆయన విధానాలపై ఉన్న అపార్థాలను తొలగించుకునేందుకు సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ ప్రసంగాల్లో...
News

చట్టసభల స్థాయి తగ్గించడం.. దేశానికి మంచిది కాదు

గుంటూరు ఆత్మీయ సమావేశంలో వెంకయ్య నాయుడు గుంటూరు: పదవిలో ఉన్నవారు తమ భాష, ప్రవర్తనతో చట్టసభల స్థాయి తగ్గించడం దేశానికి మంచిది కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన...
News

పదవులు లేకపోయినా ప్రజా జీవితంలోనే కొనసాగుతా – వీడ్కోలు సభలో వెంకయ్య నాయుడు

* రాష్ట్రపతిని కావాలని తానెప్పుడూ కోరుకోలేదని స్పష్టీకరణ రాష్ట్రపతి పదవి కావాలని తాను ఎప్పుడూ కోరుకోలేదని వెంకయ్య నాయుడు చెప్పారు. పదవుల్లో లేకపోయినా ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉంటానని తెలిపారు. రాజ్యసభలో తన వీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడారు. చట్టసభలో అర్థవంతమైన...
News

వెంకయ్య ప్రేరణాత్మక మాటలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే..: మోదీ

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు చేసిన ప్రసంగాలు, మాట్లాడిన ప్రతి మాట యువతను, మహిళలను, సమాజంలోని పీడిత, తాడిత వర్గాలకు ఎంతగానో ప్రేరణనిచ్చాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ముప్పవరకు వెంకయ్యనాయుడు పదవీకాలం ఈనెల...
News

క్రమశిక్షణ, నిరంతర అభ్యాసంతో నాయకత్వ లక్షణాలు

ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ: ఏ రంగంలోనైనా నాయకుడిగా వ్యవస్థను ముందుండి నడిపించాలంటే, క్రమశిక్షణ, సహనం, నిరంతర అభ్యాసం, సంభాషణ తదితర అంశాలపై విద్యార్థి దశ నుంచే దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. నాయకుడు కావాలన్న దృఢ సంకల్పంతోపాటు ఈ...
News

సమాజానికి దిశానిర్దేశం.. రామానుజుని ఆదర్శాలు

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు భాగ్య‌న‌గ‌రం: వివక్షలకు తావులేని సమ సమాజ నిర్మాణంలో రామానుజుని ఆదర్శాలు సమాజానికి దిశానిర్దేశం చేస్తాయని గౌరవ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. వారి ఆదర్శాలను యువత అర్థం చేసుకుని, నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు....
News

సైన్యం వల్లే సురక్షితంగా భారత్

ఉప రాష్ట్రపతి వెల్లడి రాజ‌స్థాన్: సరిహద్దుల్లోని సైనికుల వల్లే భారతదేశం సురక్షితంగా ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాజస్థాన్‌ పర్యటనలో భాగంగా రెండో రోజైన సోమవారం ఆయన జైసల్మేర్‌లోని యుద్ధ ప్రదర్శనశాలను సందర్శించారు. అమర సైనికులకు నివాళులు అర్పించారు. ప్రాంగణంలో...
News

అటల్ కు ఘన నివాళి.. నేడు ఆయన మూడో వర్ధంతి.

నేడు భారత మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్ పేయీ తృతీయ వర్ధంతి. ఆయనకు నివాళులు అర్పించడానికి భాజపా అగ్రనేతలు, ప్రముఖులు దిల్లీలోని వాజ్ పేయీ స్మారకం 'సదైవ్ అటల్'కు తరలివెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్...
News

రాజ్యసభలో ఎంపీల తీరుపై ఉపరాష్ట్రపతి ఆవేదన… బల్లపై కూర్చొని సభను అగౌరవపరచారని వ్యాఖ్య

రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం రాజ్యసభలో కొందరు సభ్యులు అనుచితంగా ప్రవర్తించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఎంపీలు బల్లలపై కూర్చోవడం, మరికొందరు వాటిపై ఎక్కడం వల్ల సభ పవిత్రత దెబ్బతిందని గద్గద స్వరంతో వ్యాఖ్యానించారు.మంగళవారం...
1 2
Page 1 of 2