archiveUTTARAKHAND

News

చార్ ధామ్ యాత్ర తేదీల ఖరారు.. ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం

వార్షిక చార్ధామ్ యాత్ర తేదీలను ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఖరారు చేసింది. సంప్రదాయం ప్రకారం శివరాత్రిని పురస్కరించుకొని ఉభీమర్లోని ఓంకారేశ్వర ఆలయంలో పండితులతో చర్చించిన అనంతరం కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి యాత్రల తేదీలు, సమయాలను ప్రకటించింది. ఆరు నెలల శీతాకాల విరామం...
News

జోషిమఠ్‌లో ఇళ్ల కూల్చివేతలు ప్రారంభం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్‌ పట్టణంలో మంగళవారం ఇళ్ల కూల్చివేతలు ప్రారంభం అయ్యాయి. పగుళ్లు ఏర్పడిన ఇళ్లు, హోటళ్లను అధికారులు కూల్చివేశారు. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సురక్షితం కాని నిర్మాణాలను కూల్చివేయాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ సందు ఉత్తర్వులు జారీ...
News

జోషిమఠ్‌లో భూమి కుంగిపోవడంపై ప్రధాని కార్యాలయంలో అధికారుల ఉన్నత స్థాయి సమీక్ష!

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్ పట్టణంలోని భూమి ఆందోళనకర రీతిలో కుంగిపోతున్న ఘటనపై ప్రధాని కార్యాలయం సమీక్ష నిర్వహించింది. పట్టణంలోని 600కు పైగా ఇళ్లు, భవనాలు, రోడ్లు కుంగిపోవడానికి కారణాలను అన్వేషించడం కోసం వివిధ రంగాల నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం...
News

కుంగిపోతున్న జోషీమఠ్‌.. 600 ఇళ్లకు పగుళ్లు.. తరలిపోతున్న ప్రజలు!

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా జోషీమఠ్‌ నగరంలో భూమి కుంగిపోవడం తీవ్ర కలకలం రేపింది. భూమి కుంగిపోవడం వల్ల సుమారు 600 ఇళ్లకు పెద్దపెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరికొంతమంది సురక్షిత ప్రాంతాలకు...
News

కుప్ప‌కూలిన‌ భారీ కొండచరియ.. చిక్కుకుపోయిన 40 మంది భ‌క్తులు

పితోర్​గఢ్: ఉత్తరాఖండ్‌లోని పితోర్​గఢ్​ జిల్లాలోని నజాంగ్​ తంబా గ్రామంలో ఒక్కసారిగా భారీ కొండచరియ విరిగిపడింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఆ ప్రాంతమంతా దుమ్ముతో నిండిపోయింది. ఈ సంఘ‌ట‌న‌తో నజాంగ్​ తంబా గ్రామానికి చుట్టుపక్క ఉన్న ఏడు గ్రామాలతో రాకపోకలు నిలిచిపోయాయి....
News

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు!

ఎక్కడికక్కడ నిలచిపోయిన కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రికులు ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బదరీనాథ్-కేదార్‌నాథ్ హైవేపై రాళ్ళు, మట్టి పడటం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హైవేపై కార్లు, లారీలు భారీగా నిలిచిపోయాయి. దీంతో యాత్రికులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు....
News

చార్ ధామ్‌కు నెల రోజుల్లో 14 లక్షల మంది భ‌క్తులు

అరుదైన రికార్డని వెల్లడించిన ఉత్తరాఖండ్ అధికారులు ఉత్తరాఖండ్: ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర ఆరంభం నుంచే వార్తల్లో నిలుస్తుంది. మే 3న చార్ ధామ్ యాత్ర ప్రారంభం కాగా, భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కేవలం నెల రోజుల్లోనే...
News

చార్​ధామ్ యాత్రలో 31మంది భక్తులు మృతి

చార్​ధామ్: ఈనెల మూడో తేదీన చార్​ధామ్ యాత్ర మొదలైంది. అప్పటి నుంచి 13 శుక్రవారం వరకు 31 మంది భక్తులు మరణించినట్టు ఉత్తరాఖండ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీరంతా అధిక రక్తపోటు, గుండెపోటు, కొండలు ఎక్కే క్రమంలో అలసట...
News

చార్‌థామ్ యాత్ర ప్రారంభం

ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. వేలాది మంది భక్తులు, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో గంగోత్రి ఆలయ ద్వారాలను ఉదయం 11:15 నిమిషాలకు, యమునోత్రి ద్వారాలను మధ్యాహ్నం 12:15 నిమిషాలకు తెరిచారు. అనంతరం...
News

మానస సరోవర్‌కు దగ్గరగా ఉత్తరాఖండ్ మీదుగా రోడ్డు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఉత్త‌రాఖండ్‌: మానస సరోవర్ వెళ్ళే భక్తులకు ఇక చైనా లేదా నేపాల్ మీదుగా వెళ్ళి ఇబ్బందులకు గురికావాల్సిన అవసరం లేదు. వీరు నేరుగా ఉత్తరాఖండ్ మీదుగా, అంతకన్నా తక్కువ దూరం ప్రయాణం చేసి వెళ్ళవచ్చు. ఈ...
1 2 3
Page 1 of 3