archiveUTTARAKHAND

News

కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ‌!

ఎన్నికల ముందు ఉత్త‌రాఖండ్ మాజీ సీఎం అస్త్ర సన్యాసం! డెహ్రాడూన్: మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలలో వరుసగా కాంగ్రెస్ ఎదురు దెబ్బలు తింటున్నది. ఇప్పటికే పంజాబ్, గోవాలో సీనియర్ నేతలు పార్టీకి దూరంగా, తాజాగా ఉత్త‌రాఖండ్‌లో మాజీ ముఖ్యమంత్రి,...
News

సల్మాన్‌ ఖుర్షీద్‌ పుస్తకంపై రచ్చ రచ్చ!

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఇంటిపై 'నిప్పులు' డెహ్రాడూన్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ నివాసంపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో సల్మాన్‌ ఖుర్షీద్‌ నివాసంపై కొంతమంది దాడి చేసి, నిప్పుపెట్టారు. రాళ్లు విసిరారు....
News

కేదారనాథ్ ‌లో ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

ఉత్తరాఖండ్ ‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య విగ్రహాన్ని శుక్రవారం (నవంబర్ 5) ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. 2013 ఉత్తరాఖండ్ వరదల్లో ఆదిశంకరాచార్యుల సమాధి ధ్వంసమైన తర్వాత పునర్నిర్మాణమైంది. ప్రారంభోత్సవానికి ముందు, పురాతన ఆలయంలో ప్రధాని ప్రార్థనలు...
News

10 మంది నేవీ సిబ్బంది అదృశ్యం!

ఉత్తరాఖండ్‌: త్రిశూల్‌ శిఖరం సమీపంలో మంచుకొండలు కూలిపోయాయి. ఈ దుర్ఘ‌ట‌న‌లో పది మంది నేవీ సిబ్బంది అదృశ్యమయ్యారు. వీరి అచూకీ కోసం ప్రభుత్వం సహాయక బృందాన్ని హుటాహుటిన పంపింది. ఉత్తరకాశీలోని త్రిశూల్‌ శిఖరం సమీపంలో హిమపాతం సంభవించిన తర్వాత పది మంది...
News

చిన్నారిపై మౌలానా అత్యాచారం!

ఉత్తరాఖండ్: మత విద్యను అభ్యసించ‌డానికి ఇంటికి వ‌చ్చిన అన్నెంపున్నెం తెలియ‌ని చిన్నారిపై అకృత్యాల‌కు పాల్ప‌డ్డాడు ఓ మౌలానా. రూర్కీలోని గంగ్‌నహర్ కొత్వాలి ప్రాంతంలోని రాంపూర్‌లో ముక్రామ్ అనే మౌలానా... త‌న వ‌ద్ద‌కు విద్యను అభ్యసించడానికి వచ్చిన 13 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి...
News

ఉత్తరాఖండ్‌లో భూకంపం

తెల్లవారుజామున సంఘ‌ట‌న‌ ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో భూకంపం సంభవించింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రజలు తమ ఇళ్ళ నుంచి పరుగులు పెట్టారు. ఆ రాష్ట్రంలోని జోషీమఠ్‌లో శనివారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేలుపై...
News

ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో భారీగా పెరిగిన చైనా సైనికుల కదలికలు… అప్రమత్తమైన భారత సేనలు..

సరిహద్దుల్లో తన దుందుడుకు చర్యలను చైనా కొనసాగిస్తోంది. చైనా సైన్యం ఉత్తరాఖండ్ లోని బారాహోటి ప్రాంతంలో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి తన సైనిక కార్యకలాపాలను పెంచింది. ఈ ప్రాంతంలో దాదాపు ఆరు నెలల విరామం తర్వాత చైనా సైన్యం కదలికలు కనిపించాయి....
News

ఇక్కడికి రాకండి..వెనక్కి వెళ్లిపోండి – 8000 మంది పర్యాటకులను తిప్పి పంపిన ఉత్తరాఖండ్‌

కరోనా రెండోదశ వ్యాప్తి కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను పలు రాష్ట్రాలు క్రమంగా సడలిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు సందర్శకులు పోటెత్తుతున్నారు. మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు.ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. నిబంధనలను అతిక్రమించిన...
News

51 దేవాలయాలపై రాష్ట్ర నియంత్రణను ఎత్తివేస్తూ ఉత్తరా‌ఖండ్ ప్ర‌భుత్వ‌ నిర్ణ‌యం

ఉత్తరాఖండ్ ప్ర‌భుత్వ నియంత్ర‌ణ‌లో ఉన్న 51 హిందూ దేవాల‌యాల‌ను ప్ర‌భుత్వ నిర్వ‌హ‌ణ నుంచి తొల‌గిస్తూ ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి తీర్థా సింగ్ రావత్ నిర్ణ‌యం తీసుకున్నారు. శుక్రవారం హరిద్వార్‌లో జరిగిన విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) జాతీయ స్థాయి స‌మావేశంలో ముఖ్య‌మంత్రి ఈ...
News

11 వ శతాబ్దపు మృత్యుంజయ ఆలయం ధ్వంసం

ఉత్తరాఖండ్ లోని ఆల్మోరా జిల్లాకు చెందిన ద్వారహత్ అనే చిన్న పట్టణంలో నిన్న 800 సంవత్సరాల నాటి పురాతన మృత్యుంజయ ఆలయాన్ని ధ్వంసం చేశారు. 11 వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయాన్ని ఉత్తరాఖండ్ చెందిన కాట్యూరి రాజవంశం నిర్మించింది....
1 2 3
Page 2 of 3