బడ్జెట్పై కేంద్రం కసరత్తు.. పారిశ్రామికవేత్తలతో నిర్మల భేటీ
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్పై కసరత్తులు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఈ సమావేశానికి ఆర్ధిక శాఖ సహాయ మంత్రులు పంకజ్ చౌదరీ, భగవత్ కిషన్రావ్,...