archive#SUPREME COURT

ArticlesNews

కొలీజియం వ్యవస్థపై సుప్రీంకోర్టు, మోదీ ప్రభుత్వం మధ్య రచ్చ.. కారణం ఇదే!

భారత్‌లోని సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకం కోసం ఏర్పాటు చేసిన కొలీజియం వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య వివాదం ఇప్పుడల్లా సద్దుమణిగేలా లేదు. సుప్రీంకోర్టు తీసుకొచ్చిన కొలీజియం వ్యవస్థలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలని కోరుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్...
News

మహిళలకూ గుర్తింపు ఇవ్వాలి.. వారిని వస్తువులతో పోల్చడం తప్పు – సుప్రీం కోర్టు

మహిళలకు తమకంటూ ఓ గుర్తింపు ఉందని, వారు ఇంట్లో వాడుకునే వస్తువులు, సామాన్లు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహం తర్వాత గుర్తింపు మారిపోదని తెలిపింది. సిక్కిం రాష్ట్రానికి చెందని పురుషులను పెళ్లి చేసుకునే సిక్కిం మహిళలకు ఆదాయపు పన్ను చట్టంలోని...
News

కృష్ణా జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరిస్తాం – సుప్రీంకోర్టు

కృష్ణా జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర మధ్య కృష్ణా జలాలను పంచుతూ బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును గెజిట్‌లో ప్రచురించకుండా ఇచ్చిన స్టేను ఎత్తివేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం దాఖలుచేసిన అప్లికేషన్‌పై...
ArticlesNews

పెద్దనోట్ల రద్దు సరైన నిర్ణయమే — సుప్రీంకోర్టు

కేంద్ర ప్రభుత్వం 2016 నవంబరు 8న ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ ప్రక్రియలో తప్పేమీ లేదని సర్వోన్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసనం సోమవారం వెలువరించిన తీర్పులో పేర్కొంది. అప్పట్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆ కారణంతో...
News

దేశానికి రాజ్యాంగమే అతిపెద్ద బలం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: దేశానికి రాజ్యాంగమే అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సుప్రీంకోర్టులో శనివారం ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటూ సుప్రీం కోర్టు ఇ-ఇనిషియేటివ్‌ (వర్చువల్‌ జస్టిస్‌ క్లాక్‌, జస్టిస్‌ మొబైల్‌ యాప్‌ 2.0, డిజిటల్‌ కోర్టు,...
News

రాజీవ్‌ హంతకుల విడుదలపై కేంద్రం రివ్యూ పిటిషన్‌

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులు ఆరుగురిని విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం గురువారం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. దోషుల రెమిషన్‌ పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇంప్లీడ్‌ చేయలేదని, దీంతో ప్రభుత్వం కేసులో భాగస్వామ్యం...
News

మతమార్పిడులపై సుప్రీం మండిపాటు!

న్యూఢిల్లీ: దేశంలో బలవంతపు మతమార్పిడులపై సుప్రీంకోర్టు మండిపడింది. బలవంతపు మతమార్పిడి తీవ్రమైన విషయమని... దేశభద్రతను ప్రభావితం చేస్తాయని ధర్మాసనం అభిప్రాయపడింది. పరిస్థితి క్లిష్టంగా మారకముందే.. బలవంతపు మతమార్పిళ్ళును నిలిపివేయాలని కేంద్రానికి సూచించింది. ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది....
News

జ్ఞానవాపి మసీదులోని శివలింగానికి కల్పించిన రక్షణ పొడిగింపు

వారణాసి: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంతంలో ఉన్న ‘శివలింగం’కు ఇస్తున్న రక్షణను పొడిగిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ శివలింగానికి రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది. జ్ఞానవాపి-కాశీ విశ్వనాథ్ కేసు వినేందుకు ప్రత్యేక ధర్మాసనం...
News

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు… సమర్థించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌)కు విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 10 శాతం కోటా(రిజర్వేషన్లు) కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ మేరకు...
News

ఎర్రకోటపై దాడి కేసులో ఉగ్రవాదికి ఉరిశిక్ష ఖరారు

న్యూఢిల్లీ: 2000 సంవత్సరంలో ఎర్రకోటపై దాడి కేసులో ఒక ఉగ్రవాదికి ఉరిశిక్షను సుప్రీంకోర్టు గురువారం ధ్రువీకరించింది. మరణశిక్ష విధిస్తూ తనకు విధించిన తీర్పును పునఃసమీక్షించాలంటూ లష్కరే తోయిబా(ఎల్‌ఇటి) ఉగ్రవాది మహ్మద్‌ ఆరిఫ్‌ అలియాస్‌ అష్ఫాక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది....
1 2 3 9
Page 1 of 9