చైనా ప్రాథమిక దౌత్య మర్యాదలను ఉల్లంఘించింది – భారత్
భారత్ తొలిసారి 'తైవాన్ జలసంధి సైనికీకరణ' అంశాన్ని ప్రస్తావించింది. భారత్ సాధారణంగా తైవాన్ పై చైనా చర్యలను నేరుగా ప్రస్తావించదు. శ్రీలంకలో మనదేశ హైకమిషన్ కార్యాలయం శనివారం అర్ధరాత్రి ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దీంతో నాన్సీపెలోసీ తైవాన్ పర్యటన...








