archiveSimhachalam

News

సింహాచ‌లంలో అప‌చారం

సింహాచ‌లం: సింహాద్రి అప్ప‌న్న ప‌రిపాల‌న భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నాన్‌వేజ్‌ల‌తో విందు చేసుకోవ‌డం వివాదాస్ప‌దంగా మారింది. ఉద్యోగ సంఘాల నాయ‌కుడి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ పార్టీలో సుమారు 59 మందికికిపై ఉద్యోగాలు పాల్గొన్న‌ట్టు తెలుస్తోంది. ఈవో భ్ర‌మ‌రాంభ కూడా అందుబాటులో లేక‌పోవ‌డంపై...
News

సింహాద్రి అప్పన్నకు నాలుగో విడత చందన సమర్పణ

సింహాచ‌లం: సింహాచలం అప్పన్నకు నాలుగో విడత చందనం సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆషాడ‌ పౌర్ణమి సందర్భంగా మూడు మణుగుల చందనాన్ని అర్చకులు స్వామికి సమర్పించారు. గిరిప్రదక్షిణ చేసిన భక్తులకు అప్పన్నస్వామి దర్శనాలు ప్రారంభమయ్యాయి. బస్సులు, మెట్లమార్గం ద్వారా వేలాది మంది...
News

సింహగిరి రక్షణకు 10కి.మీ. గోడ

సింహాచ‌లం: సింహగిరికి రక్షణ కవచం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. వన్యప్రాణులు, ఔషధ మొక్కల సంరక్షణతో పాటు ఆక్రమణల నుంచి కాపాడేందుకు ఈ బృహత్‌ కార్యానికి శ్రీకారం చుట్టి్టంది. ప్రహరీ నిర్మాణ బాధ్యతలను వీఎంఆర్‌డీఏకు అప్పగించగా.. తొలివిడతలో రూ.3.59 కోట్లతో...
News

సింహచలంలో అపచారం పై దోషులకు దండన విధించాలి

* అఖిల భారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి డిమాండ్ సింహాచల క్షేత్రంలో వెలసిన శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి ఆలయంలో ఐదు రోజుల క్రితం జరిగిన చందన యాత్రలో మూల విరాట్ ని వీడియో తీయడంపై అఖిల భారత...
News

సింహాచలంలో మాయమైన స్వామి వారి వజ్రపు ఉంగరం… మంత్రిని కట్టేసిన ఆలయ సిబ్బంది!

సింహాచ‌లం: సింహాచల శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వజ్రాల ఉంగరం మాయమైంది. దీంతో.. గాబరాపడిన ఆలయ సిబ్బంది, పూజారులు, వైదిక సిబ్బంది ఆలయంలో హడావుడి చేశారు. స్వామివారి ఉంగరాన్ని వెతికి పట్టుకునేందుకు అన్నిచోట్లా వెతుకులాడారు. కానీ.. ఎక్కడా లభించకపోవడంతో.. ఆ సమయంలో స్వామివారి...
News

అధికారుల నిర్ల‌క్ష్యం.. పుష్క‌రిణిలో మునిగి భ‌క్తుడు మృతి

సింహాచలం: అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల సింహాద్రి అప్పన్న పుష్కరిణిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయి గొర్లె మోహన్ రావు(19) అనే భక్తుడు మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్ల పల్లి గ్రామానికి చెందిన మోహన్ రావు అనే భక్తుడు...
News

సింహాచలం ఆలయంలో చోరీ

విశాఖ‌ప‌ట్నం: సింహాచలం ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి యత్నించారు. సింహాద్రి అప్పన్న ఉపదేవాలయం కొండ కింద ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయంలో చోరీకి యత్నించారు. దక్షిణ ద్వారం తలుపులు విరగ్గొట్టారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు....
News

కేంద్ర ప్రసాదం కింద సింహాచలానికి రూ.53 కోట్లు

విశాఖ : ఏపీలోని విశాఖపట్నం జిల్లా, సింహాచలంలో కొలువుదీరిన శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి పుణ్యక్షేత్రానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భక్తులు కోరిన కోర్కెలు తీర్చుతాడని ప్రసిద్ధికెక్కిన సింహాద్రి అప్పన్న ఆలయానికి ఐఎస్‌ఓ గుర్తింపు దక్కింది. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరిశుభ్రత, పరిసరాల పచ్చదనం...
News

భక్తుల మనసు దోచిన సింహాచల నారసింహ అవతారాలు

సింహాచలం: ఏపీలోని విశాఖపట్నం జిల్లా, సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దేవాలయంలోని నారసింహావతార శిల్పాలు భక్తుల మనసు దోచుకుంటున్నాయి. ప్రహ్లాదుడి రక్షణార్థం ఇలకు దిగివచ్చిన శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుడిని సంహరించే సమయంలో అనేక రూపాలు దాల్చాడని ప్రతీతి. హిరణ్యకశిపుడి సంహారం అనంతరం ప్రహ్లాదుడి కోరిక...
News

సింహాచలం భూముల రక్షణకు ప్రహరీగోడ – విజయ సాయి

దేవాదాయ భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధిపై ఈరోజు విశాఖపట్నంలో సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, అవంతి శ్రీనివాస్‌, కన్నబాబు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ...సింహాచలం దేవస్థానం భూములను కాపాడి తీరుతామని...