archiveSEVABHARATI

News

వరద ప్రభావిత ప్రాంతాలకు నెల్లూరు జయభారత్ హాస్పిటల్ వైద్య బృందం

* వరద బాధితుల సహాయార్థం వరద ప్రభావిత గ్రామాలలో పర్యటించనున్న జయభారత్ హాస్పిటల్ వైద్య బృందాలు గోదావరి జిల్లాలలో నెలకొన్న వరదల కారణంగా నిరాశ్రయులైన వారి సహాయార్థం సేవాభారతి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు నెల్లూరు జయభారత్ హాస్పిటల్ కూడా తోడైంది. వరద...
News

గోదావ‌రి వ‌ర‌ద బాధితుల‌కు ‘సేవాభార‌తి’ చేయూత‌

1070 నిత్యావసర కిట్లు పంపిణీ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: గోదావ‌రి వ‌ర‌ద బాధితుల‌కు సేవాభార‌తి అనే స్వ‌చ్ఛంద సేవా సంస్థ చేయూత అందిస్తోంది. వ‌ర్షాలు, ఇత‌ర ప్రాంతాల నుంచి గోదావ‌రికి వ‌ర‌ద పోటెత్త‌డంతో న‌ది ఉప్పొంగిన విష‌యం విదిత‌మే. దీంతో న‌దీ తీరప్రాంతాలు ముంపున‌కు...
NewsProgramms

ఆకట్టుకున్న బాలమేళా

సేవా భారతి (విజయవాడ) ఆధ్వర్యంలో నిర్వహించిన 'బాలమేళా'లో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సేవ భారతి గత 35 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అనేక వేల సేవా కార్యక్రమాలు నడుపుతూ బడుగు బలహీన వర్గాలకు ఆయా ప్రాంతాలలో అవసరాలకు అనుగుణంగా ప్రజలకు సేవా కార్యక్రమాలు...
News

సేవాభారతికి ఉత్తమ సేవా పురస్కారం

ఆపదలో ఉన్న ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకు గానూ నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సేవాభారతికి ఈ ఏడాది ఉత్తమ సేవా పురస్కారం లభించింది. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా సేవాభారతి ప్రతినిధులకు ఆ పురస్కారాన్ని ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు అందజేశారు. పురస్కార పత్రం...
NewsProgramms

విజయవాడలో సేవా భారతి `ఆత్మీయ సమ్మేళనం`

సేవా భారతి “విద్యార్థి వికాస యోజన" ద్వారా చదువుకుంటున్న, వృత్తి ఉద్యోగాలలో స్థిరపడిన సుమారు 90 మంది యువతీ యువకుల ఆత్మీయ సమ్మేళనం 19/12/2021, ఆదివారం, సాయంత్రం 4 గంటలకు విజయవాడ, సత్యనారాయణపురంలోని విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగింది....
News

సేవాభారతి ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు

అక్టోబర్ 29 ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా గుంటూరులోని సేవాభారతి కార్యాలయంలో ఉచితంగా బి . పి మరియు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. డాక్టర్ పి విజయ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. రెడ్...
GalleryNewsProgramms

విజయవాడలో సేవాభారతి నూతన కార్యాలయ గృహప్రవేశం

విజయవాడలోని ఎల్. ఐ. సి కాలనీలో నూతనంగా నిర్మించిన సేవా భారతి కార్యాలయ గృహప్రవేశ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. 14 -10- 2021 గురువారం నాడు జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణీ సభ్యులు...
News

ఉగ్రవాదుల ఆగడాలను అడ్డుకోవాలంటే R S S మరింత బలోపేతం కావాలి – జస్టిస్ జె. బెంజమిన్ కోషి

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ఉగ్రవాదం, జమ్మూ కాశ్మీర్‌లో పండిట్లు మరియు పాఠశాల ఉపాధ్యాయుల ఊచకోత గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉగ్రవాదుల ఆగడాలను అడ్డుకోవాలంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరింత బలోపేతం కావాలని పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్...