archiveRashtriya Swayamsevak Sangh

News

ఆర్‌ఎస్‌ఎస్‌ ఏకైక లక్ష్యం ‘గ్రేట్‌ నేషన్‌’

స‌ర్ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ దేవగిరి: రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ఏకైక లక్ష్యం ఒక గొప్ప దేశాన్ని తయారుచేసే సమాజాన్ని రూపొందించడమే అని ఆర్‌ఎస్‌ఎస్‌ స‌ర్ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. ఈ సింగిల్‌ పాయింట్‌ ఎజెండాతో, ఆర్‌ఎస్‌ఎస్‌...
News

భారతీయులంతా హిందువులే…

ఆర్‌ఎస్‌ఎస్‌ స‌ర్ సంఘ్ చాల‌క్‌ మోహన్‌ భగవత్‌ ముంబయి: దేశంలోని హిందువులు, ముస్లిముల మూలాలన్నీ ఒక్కటే అని రాష్ట్రీయ స్వయంసేవక  సంఘ్ స‌ర్ సంఘ్ చాల‌క్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) మోహన్‌ భగవత్‌ పేర్కొన్నారు. ప్రతి భారతీయుడూ హిందువేనని వ్యాఖ్యానించారు. తెలివైన ముస్లిం నాయకులు మతోన్మాదులకు...
News

గొప్ప సమాజమే సంఘ ధ్యేయం

ఆర్‌ఎస్‌ఎస్‌ స‌ర్‌కార్యవాహ‌ దత్తాత్రేయ హోసబలే గొప్ప సమాజం కోసం రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘం(ఆర్‌ఎస్‌ఎస్‌) పరితపిస్తోందని, సంఘం ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన, చేపడుతున్న సేవా కార్యక్రమాలకు సమాజం అమోదముద్ర వేసిందని ఆర్‌ఎస్‌ఎస్‌ స‌ర్‌కార్యవాహ‌ దత్తాత్రేయ హోసబలే అన్నారు. దేశవ్యాప్తంగా 365...
GalleryNewsProgramms

రాష్ట్ర వ్యాప్తంగా ‘ప్రకృతి వందన’

పర్యావరణ సూత్రాల ప్రకారం భూమిపై నివసించే ప్రతిఒక్కరికీ 432 చెట్లు ఉండాలి. అంటే 1:432 అన్నమాట. భారతదేశంలో ఈ నిష్పత్తి కేవలం 1:28 లెక్కన ఉన్నది. దీన్నిబట్టి మనదేశంలో చెట్లను ఎంతగా పెంచాలో అర్థం చేసుకోవచ్చు. చెట్లు పెంచడం వల్ల వేడి...
News

ఆరోగ్య రక్షా సమితి శిక్షణ తరగతులు

నెల్లూరు నగరంలోని జి వి ఆర్ ఆర్ జూనియర్ కళాశాలలో ఆరోగ్య రక్షా సమితి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు జరిగాయి. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు డాక్టర్ సి వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ కరోనా 3rd వేవ్ నుంచి తమను...
ArticlesNews

స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ పాత్ర

స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ పాత్ర గురించి తరుచు చర్చ జరుగుతుంటుంది. స్వతంత్ర సమరంలో ప్రత్యక్ష పాలుపంచుకోకపోయినా దేశకార్యంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ పాత్రను మాత్రం ఎవరు కాదనలేరు. 1885లో కాంగ్రెస్‌ స్థాపన జరిగింది. అంటే ఆర్‌.ఎస్‌.ఎస్‌. 1925లో ప్రారంభంకావడానికి బాగా ముందే కాంగ్రెస్‌ బ్రిటిష్‌...
News

RSS Online Talk with Teachers

Rashtriya Swayamsevak Sangh - Andhra Pradesh will hold a webinar on the topic "Deshavibhajanagadha" (The story of Partition of Mother India) for teachers to mark the 75th Independence Day. This...
News

ఉపాధ్యాయులతో RSS ఆన్ లైన్ టాక్

75 వ స్వాతంత్ర అమృతోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ - ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు "దేశవిభజనగాధ" అనే అంశంపై వెబినార్ (ఆన్ లైన్ టాక్) జరుగనుంది. ఆగస్టు 15 ఆదివారం రాత్రి 7 గం. లకు ఈ కార్యక్రమం జరుగుతుంది....
1 5 6 7 8 9 11
Page 7 of 11