* 22 మంది మృతి ? * ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు ఈరోజు ఉదయం నేపాల్లో అదృశ్యమైన విమానం కథ విషాదాంతం అయింది. సిబ్బంది సహా 22 మందితో ఫొఖారా నుంచి జోమ్సమ్ బయల్దేరిన తారా ఎయిర్ విమానం ఘమ్సీ ప్రాంతంలో...
* విమానంలో నలుగురు భారతీయులు నేపాల్లో ఓ విమానం ఆచూకీ గల్లంతైంది. ప్రైవేట్ ఎయిర్లైన్కు చెందిన తారా ఎయిర్9 విమానం ఆదివారం పఖోరా నుంచి జోమ్సమ్కు వెళ్తున్న సమయంలో రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. రెండు ఇంజిన్లు కలిగిన ఈ విమానంలో మొత్తం...
ఖాట్మండు: భారత్- నేపాల్ స్నేహబంధం బలంగా మారడం మొత్తం మానవాళికే ప్రయోజనకరంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళ నేపథ్యంలో ఇరుదేశాల బంధం చాలా కీలకమని అన్నారు. బుద్ధుడి పట్ల ఆరాధాన ఇరుదేశాల ప్రజలను అనుసంధానించి...
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనలో జాడ లేకుండా పోయారని వార్తలు వచ్చిన కొన్ని రోజుల తర్వాత, పొరుగు దేశమైన నేపాల్లో పబ్ పార్టీలో ప్రత్యక్షమయ్యారు. అదీకాకుండా, ఓ చైనా మహిళా దౌత్యవేత్తతో కలిసి కనిపించడంపై వివాదాస్పదమైంది....
భారత్-నేపాల్ మధ్య సరిహద్దుల్లో నియంత్రణ, ఆంక్షలు లేని పరిస్థితులను దుర్వినియోగపరచకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేపాల్ ను హెచ్చరించారు. నేపాల్ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవ్ బాతో ఆయన సమావేశమయ్యారు. ఉభయ దేశాల రక్షణ, భద్రత సంస్థల మధ్య...
ఇటీవలి కాలంలో చైనా దేశం వేలు పెడుతున్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. టిబెట్, శ్రీలంక, పాకిస్థాన్, నేపాల్ దేశాల విషయంలో చైనా చేస్తున్న కుతంత్రాలు అన్నీ ఇన్నీ కాదు. కొన్ని దేశ ప్రజలకు చైనా చేస్తున్న అతి అస్సలు నచ్చటం లేదు....
వంద మందికి పైగా మృతి, వేలల్లో నిరాశ్రయులు న్యూఢిల్లీ: నేపాల్లో మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరద కారణంగా పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఇప్పటివరకు మొత్తం 104 మంది చనిపోగా, 41...
చైనాలో గత కొద్ది రోజులుగా కొవిడ్ మహమ్మారి తిరిగి విజృంభిస్తోంది. మొత్తం 17 ప్రావిన్సుల్లో అనూహ్యంగా కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తికి కేంద్రంగా మారిన, ప్రముఖ పర్యాటక ప్రాంతం ఝాంగ్జియాజీ నగరాన్ని పూర్తిగా మూసివేసింది. ప్రజలెవరినీ...
కోవిడ్ మహమ్మారిపై పోరులో భాగంగా అనేక దేశాలకు 'వ్యాక్సిన్' సహకారం అందించిన భారత్.. పొరుగు దేశం నేపాల్ సైన్యానికి టీకాలను అందించింది. ఇరు దేశాల నడుమ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా నేపాల్ ఆర్మీకి.. భారత్ సైన్యం...
నేపాల్లో రాజకీయ వివాదం తారాస్థాయికి చేరుకుంది. అధికార పార్టీలో తలెత్తిన వివాదాలు పార్లమెంటు రద్దుకు దారితీశాయి. దీంతో పార్లమెంటును రద్దు చేయాలంటూ చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆ దేశ ప్రధాని కె.పి.శర్మ ఓలీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రి...