archiveNEPAL

News

భారతీయులపై కాల్పులు జరిపిన నేపాల్‌ పోలీసులు

భారత్‌కు చెందిన పౌరులపై నేపాల్‌ బోర్డర్‌ పోలీసులు కాల్పులు జరిపిన ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన బిహార్‌లోని సీతామర్హి జిల్లాలోని నేపాల్‌ సరిహద్దుల్లో జరిగింది. నేపాల్‌ పోలీసులు, స్థానిక భారతీయుల మధ్య స్వల్ప వివాదం అనంతరం...
News

నేపాల్ మ్యాప్ వివాదానికి బ్రేక్

భారత్‌లోని భూభాగాలను తమ భూభాగాలుగా చూపుతూ నేపాల్‌ రూపొందించిన కొత్త మ్యాప్‌కు బ్రేక్‌ పడింది. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణకు పార్లమెంట్‌ సభ్యుల అంగీకారం పొందడంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ విఫలమయ్యారు. దీంతో రాజ్యాంగ సవరణ ప్రక్రియ వాయిదా పడింది....
News

భారత్‌పై నేపాల్‌ ప్రధాని దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు

భారత్‌పై నేపాల్‌ ప్రధాని కేపీ ఓలీ మరోసారి విమర్శలు గుప్పించారు. చైనా, ఇటలీలోని కరోనా వైరస్‌ కన్నా భారత్‌లోని వైరస్‌ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోందని ఆరోపించారు. తమ దేశంలో కొవిడ్‌-19 వ్యాప్తికి భారత్‌ కారణమని పార్లమెంటులో చేసిన ప్రసంగంలో నిందించారు. భారత్‌లోని...
1 2
Page 2 of 2