భారతీయులపై కాల్పులు జరిపిన నేపాల్ పోలీసులు
భారత్కు చెందిన పౌరులపై నేపాల్ బోర్డర్ పోలీసులు కాల్పులు జరిపిన ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన బిహార్లోని సీతామర్హి జిల్లాలోని నేపాల్ సరిహద్దుల్లో జరిగింది. నేపాల్ పోలీసులు, స్థానిక భారతీయుల మధ్య స్వల్ప వివాదం అనంతరం...


