archiveNarendra Modi

News

వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలును ప్రారంభించనున్న మోదీ

ప్రధాన నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రాంతీయ అనుసంధానం, పర్యాటకానికి పెద్దపీట వేస్తున్న భారత రైల్వే శాఖ కొత్తగా వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తెస్తోంది. జమ్మూకశ్మీర్ పర్యటించే వారికి మరింత విలువైన సేవలను ఈ హైస్పీడ్ రైలు అందించనుంది....
News

త్వరలో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా‌.. నిర్మలా సంకేతం

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అటువంటి స్పష్టమైన సంకేతాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చారు. న్యూఢిల్లీలో “కేంద్ర రాష్ట్ర సంబంధాలు – సహకార సమాఖ్యత: ఆత్మనిర్భర్ భారత్ వైపు మార్గం”...
News

5జీ సేవలు ప్రారంభించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: సాంకేతిక రంగంలో మరో మైలురాయిని చేరుకుంది భారత్. నాలుగో పారిశ్రామిక విప్లపంగా భావిస్తున్న 5జీ సేవలు దేశంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించారు. ఆరో విడత ఇండియా మెుబైల్‌...
News

జపాన్ ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ

టోక్యో: జపాన్​ మాజీ ప్రధాని షింజో అబేతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జపాన్​ మాజీ ప్రధానమంత్రి షింజో అబే మరణం విషాదకరమని.. ముఖ్యంగా తనకు వ్యక్తిగతంగా తీరని లోటన్నారు నరేంద్ర మోదీ. గతంలో...
News

‘సబ్ కా సాత్…సబ్ కా వికాస్’ పుస్తకం ఆవిష్క‌ర‌ణ‌

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అన్ని పక్షాల రాజకీయ నాయకులను తరచుగా భేటీ అవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అలా చేస్తేనే ప్రతిపక్ష పార్టీలు.. ఆయన విధానాలపై ఉన్న అపార్థాలను తొలగించుకునేందుకు సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ ప్రసంగాల్లో...
News

ఉజ్బెకిస్థాన్ లో మోడీ – పుతిన్ భేటీ?

* ఖాయమంటున్న రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ * భారత విదేశాంగశాఖ నుంచి ఇంకా వెలువడని అధికారిక ప్రకటన ఉజ్బెకిస్థాన్‌ వేదికగా గురువారం (సెప్టెంబరు 15) నుంచి జరగబోయే షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సదస్సులో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ,...
News

ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి శివైక్యం

గుజరాత్‌ లోని ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి అనంతశ్రీ విభూషిత స్వరూపానందేంద్ర సరస్వతి (99) శివైక్యం చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... మధ్యప్రదేశ్‌ నర్సింగాపూర్‌లోని శ్రీధాం జోతేశ్వర్‌ ఆశ్రమంలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు....
News

ఒకే వేదికపై భారత్, పాక్, చైనా దేశాధినేతలు

* SCO సదస్సులో ఆవిష్కృతం కానున్న అరుదైన దృశ్యం ఉజ్బెకిస్థాన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుపై (SCO summit) ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ సదస్సులో రష్యా, చైనా అధ్యక్షులతో పాటు భారత్‌, పాకిస్థాన్‌ ప్రధాన...
News

చర్చలతో అన్ని సమస్యలు పరిష్కరించుకుందాం..

బంగ్లాదేశ్ ప్రధానికి సూచించిన మోడీ న్యూఢిల్లీ: భారత్‌లో పర్యటిస్తున్న బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీతో.. బంగ్లాదేశ్‌ ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపారు. హైదరాబాద్‌ హౌస్‌లో జరిగిన భేటీలో...
News

కుషియారా నదీజలాలపై భారత్‌ – బంగ్లాదేశ్‌ మధ్య కీలక ఒప్పందం

కుషియారా నదీజలాల పంపిణీ విషయంలో భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ఒప్పందం కుదిరినట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్ ‌లో ప్రధాని మోడీ ఆమెతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ...
1 2 3 4
Page 1 of 4