జహంగీర్పురి ఘర్షణల్లో వీహెచ్పీ పేరు.. మండిపడ్డ పరిషత్!
న్యూఢిల్లీ: జహంగీర్పురి ఘర్షణల సందర్భంగా తాము పోలీస్ అనుమతి లేకుండానే హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర జరిపినట్టు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం పట్ల విశ్వహిందూ పరిషద్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమతో పాటు, భజరంగ్ దళ్పై కేసు నమోదు...









