archiveMAOIST

News

లొంగిపోయిన 700 మంది మావో సానుభూతిపరులు

సీలేరు: ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని బోండా ఘాట్​లో శనివారం దాదాపు 700 మంది మావోయిస్టు సానుభూతి పరులు లొంగిపోయారు. పోలీసులు నేడు ఆంధ్రహల్ గ్రామ సమీపంలో గల 65 బీఎస్ఎఫ్ బెటాలియన్ శిబిరం వద్ద సానుభూతిపరుల లొంగుబాటు కార్యక్రమం ఏర్పాటు చేశారు....
News

మావోయిస్టు సానుభూతిపరుల ఇండ్లలో NIA సోదాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్ఐఏ) సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి, కో కన్వీనర్ రాధ, సభ్యురాలు అనితల ఇండ్లలో ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్‌, హన్మకొండలలో సోదాలు చేపట్టింది....
News

మావోయిస్టు అగ్రనేత శంకర్ ఇంట్లో ఎన్ఐఎ సోదాలు

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాల్లో ఎన్‌ఐఎ సోదాలు నిర్వహించింది. మెదక్ జిల్లా చేగుంటలో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్ కుమారుడి ఇంట్లో ఎన్‌ఐఎ సోదాలు చేపట్టింది. గురువారం తెల్లవారుజామున నుంచి శంకర్ ఇంట్లో ఎన్‌ఐఎ...
News

మావోయిస్టుల్లో చేరేవారి సంఖ్య తగ్గింది…ఏపీ డీజీపీ

అమ‌రావ‌తి: రాష్ట్రంలో మావోయిస్ట్​ దళాల్లో చేరే వారి సంఖ్య తగ్గిందని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. జన జీవన స్రవంతిలోకి వచ్చే వారికి పరిహారం అందిస్తామన్నారు. జగన్, నాగేశ్వరావు అనే ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేశామని భాస్కర్, మోహన్, వంతల...
News

కేరళలో 20 మంది మావోలపై ఎన్‌ఐఏ చార్జిషీట్

తిరువ‌నంత‌పురం: కేరళలోని ఎడక్కర మావోయిస్టు కేసులో నిషేధిత సీపీఐ-మావోయిస్ట్‌కు చెందిన 20 మంది కార్యకర్తలపై ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆదివారం తెలిపింది. చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేరళలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన...
News

త‌గ్గిన నక్సల్స్ హింస!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్ల‌డి న్యూఢిల్లీ(భారతదేశం): నక్సల్ లేదా లెఫ్ట్ వింగ్ తీవ్రవాద(ఎల్‌డబ్ల్యుఇ) ఘటనలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి 2,258 నుంచి 77 శాతం తగ్గాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం...
News

ఒడిశాలో మావోయిస్టుల దుశ్చర్య.. జర్నలిస్టు బ‌లి!

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలోని కలహందీలో మందుపాతర పేలి రోహిత్ కుమార్ బిశ్వాల్ అనే జర్నలిస్టు మృతిచెందారు. కర్లాకుంటా వంతెన ప్రాంతంలో ఈ మందుపాతర పేలినట్టు పోలీసులు తెలిపారు. ఒడిశాలో పంచాయ‌తీ ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు కలహందీలోని కర్లాకుంటా ప్రాంతంలో కొన్ని పోస్టర్లను అతికించారు....
News

తిమ్మాపూర్‌లో మావోయిస్టు హ‌తం!

సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టుని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ మేర‌కు పోలీసులు ఉన్న‌తాధికారులు తెలిపారు. బస్తర్ రేంజ్ ఐజి సుందర్‌రాజ్ మాట్లాడుతూ, చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామ అటవీ సమీపంలో ఆదివారం...
News

పార్టీలో వేధింపులు… మ‌హిళా మావోయిస్టు లొంగుబాటు!

భాగ్య‌న‌గ‌రం: నిషేధిత మావోయిస్టు పార్టీ చెర్ల ఎల్‌జిఎస్ గ్రూపున‌కు చెందిన 19 ఏళ్ల మహిళ మంగళవారం తెలంగాణ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) ఎదుట తిరుగుబాటు సంస్థపై ఆరోపణలు చేస్తూ లొంగిపోయింది. త‌న‌ను ఒక సీనియర్ మావోయిస్టు నాయకుడుతోపాటు...
News

గిరిజనుల పవిత్ర చెట్లను నరికిన మాజీ మావోయిస్టు సజీవ దహనం

జార్ఖండ్‌: చెట్లను అక్రమంగా, ఇష్టానుసారం నరుక్కుంటూ వెళుతున్న ఓ మాజీ మావోయిస్టును గ్రామస్థులందరూ కలిసి సజీవ దహనం చేశారు. జార్ఖండ్‌ రాష్ట్రంలోని సిమ్‌డేగా జిల్లాలో సాల్‌వుడ్ అటవీ చెట్లను అక్రమంగా నరికి విక్రయిస్తున్నాడనే ఆరోపణలపై ‘సంజు ప్రధాన్’ అనే మాజీ మావోయిస్టును...
1 2
Page 1 of 2