లొంగిపోయిన 700 మంది మావో సానుభూతిపరులు
సీలేరు: ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని బోండా ఘాట్లో శనివారం దాదాపు 700 మంది మావోయిస్టు సానుభూతి పరులు లొంగిపోయారు. పోలీసులు నేడు ఆంధ్రహల్ గ్రామ సమీపంలో గల 65 బీఎస్ఎఫ్ బెటాలియన్ శిబిరం వద్ద సానుభూతిపరుల లొంగుబాటు కార్యక్రమం ఏర్పాటు చేశారు....









