archiveLADAKH

News

క‌శ్మీర్‌లో టిబేట్ బౌద్ధ గురువు దలైలామా ప‌ర్య‌ట‌న‌

క‌శ్మీర్‌: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలై లామా రెండు రోజులపాటు జమ్ముకాశ్మీర్, లద్దాఖ్‌ల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఆయన బయలుదేరారు. దాదాపు రెండేళ్ళ తర్వాత దలై లామా తొలి అధికారిక పర్యటన ఇది. కొవిడ్ కారణంగా రెండేళ్ళ‌పాటు ధర్మశాలలోని...
News

సరిహద్దుల్లో క్రీడాస్ఫూర్తి నింపుతున్న భారత సైనికులు

* లడ్డాఖ్ లో తొలిసారి ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీలు ప్రారంభించిన లెఫ్టినెంట్ గవర్నర్ * పెద్ద సంఖ్యలో పాల్గొన్న పర్వతారోహకులు మంచులో మామూలుగా నడవటమే చాలా కష్టం. అలాంటిది, నిటారుగా ఉన్న మంచు గోడను ఎక్కారు ఆ పర్వతారోహకులు. అది...
News

లద్దాక్ లో సైన్యంతో రాష్ట్రపతి దసరా వేడుకలు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఈ సంవత్సరం దసరా వేడుకలను జవాన్లతో కలిసి జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. దేశ సరిహద్దు ప్రాంతం లద్ధాఖ్‌లోని ద్రాస్‌లో సైనికులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొని వారితో మాట్లాడనున్నారు. సాధారణంగా రాష్ట్రపతి దేశ రాజధాని నగరంలో జరిగే...
News

భారత్‌ సరిహద్దు వెంబడి చైనా కొత్త సైనిక స్థావరాలు

న్యూఢిల్లీ: భారత్ సరిహద్దు వెంట చైనా పెద్ద ఎత్తున సైనికులను మోహరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీని కోసం కొత్తగా శిబిరాలను ఏర్పాటుచేస్తోంది. తూర్పు లద్దాఖ్‌లో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో కంటైనర్‌ ఆధారిత స్థావరాలను నిర్మిస్తోంది. తషిగాంగ్, మాంజా,...
News

ఆక్రమణ వార్తలను కొట్టిపారేసిన సైన్యం

తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మాక ప్రాంతాల నుంచి భారత్, చైనా బలగాలు ఫిబ్రవరిలో వైదొలిగిన తర్వాత మళ్లీ ఆ ప్రదేశాలను ఆక్రమించేందుకు ఇరువైపుల నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని భారత సైన్యం వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు...
News

టిబెట్ యువతకు సైనిక శిక్షణనిస్తున్న చైనా

పర్వత ప్రాంత యుద్ధంలో భారత సైన్యం దెబ్బను రుచి చూసిన చైనా.. మరో దుష్ట పన్నాగానికి తెరతీసింది. వాస్తవాధీన రేఖ వద్ద స్థానిక పరిస్థితులను తట్టుకునేలా టిబెట్ యువతను తమ సైన్యంలో చేర్చుకుంటూ.. భారత్‌పై వారిని ఉసిగొల్పేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ...
News

చైనా సరిహద్దుల్లో సర్వసన్నద్ధంగా భారత సైన్యం… రాజ్నాథ్ సింగ్

తూర్పు లద్దాఖ్‌లో భారత సైనిక సన్నద్ధతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్షించారు. మూడు రోజుల పర్యటన కోసం లద్దాఖ్‌ చేరుకున్న ఆయన ఆదివారం లేహ్‌లో భారత సైన్యంలోని 14వ కోర్‌ ప్రధాన కార్యాలయంలో.. సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె, సైనిక ఉన్నతాధికారులతో...
News

సిక్కిం సరిహద్దుల్లో భారత్‌, చైనాల మధ్య ఉద్రిక్తత

తూర్పు లడ్డాఖ్‌ వివాదంతో భారత్‌, చైనా మధ్య ఓ వైపు ప్రతిష్టంభన కొనసాగుతుండగానే వాస్తవాధీన రేఖ వద్ద మరో ప్రాంతంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సిక్కింలోని నకులా సరిహద్దుల్లో భారత్‌, చైనా జవాన్లు ఘర్షణకు దిగారు. నకులా...
News

భారత భూభాగంలో చైనా సైనికుడు

సరిహద్దు వివాదంతో లడ్డాఖ్ ‌లో భారత్‌, చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వేళ పొరుగు దేశం జవాను ఒకరు భారత భూభాగంలోకి రావడం కలకలం సృష్టిస్తోంది. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన ఓ సైనికుడిని శుక్రవారం భారత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి....
News

భారత సైనికులను ప్రపంచంలో ఏ శక్తీ అడ్డుకోలేదు – రక్షణమంత్రి రాజ్ నాథ్

భారతదేశ సరిహద్దులోని లద్దాఖ్‌ ప్రాంతంలో పెట్రోలింగ్‌ విషయంలో భారత సైన్యాన్ని ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టంచేశారు. చైనాతో సరిహద్దు వివాదానికి సంబంధించి రాజ్యసభలో చేసిన ప్రకటనపై పలువురు ఎంపీల ప్రశ్నలకు సమాధానం చెప్పారు....
1 2
Page 1 of 2