చర్చలు విఫలమైతే చైనాపై సైనిక చర్యకు వెనుకాడం : బిపిన్ రావత్
లద్దాఖ్ ప్రాంతంలో చైనా ఆర్మీ దురాక్రమణను తిప్పికొట్టడానికి సైనిక చర్యకు కూడా సిద్ధంగా ఉన్నామని త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ స్పష్టం చేశారు. సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి భారత్, చైనా మధ్య చర్చలు విఫలమైనప్పుడు మాత్రమే ఈ అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. ఆదివారం...

