archiveKURNOOL

News

ముత్తులూరులో ఘ‌నంగా భారతమాత పూజ‌

క‌ర్నూలు: జిల్లాలోని రుద్రవరం మండలం, ముత్తులూరు గ్రామంలో భారతమాత పూజ నగర సంకీర్తన, గోమాత పూజ ఘ‌నంగా జ‌రిగింది. ప్రధాన వక్తగా ఆర్.ఎస్‌.ఎస్ ప్రముఖ్‌ రామకృష్ణ ప్రసంగించారు. రామాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో భజన బృందానికి రెండు మైక్ స్టాండ్లు ,...
News

యాగంటి ఆలయానికి ‘మైనింగ్’ ముప్పు!

క‌ర్నూలు: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలోని శైవక్షేత్రం యాగంటి. ఈ దేవాలయ సమీపంలో ఉన్న విలువైన నాపరాయి నిక్షేపాల కోసం మైనింగ్ మాఫియా మోతాదుకు మించి పేలుళ్లు జరుపుతోంది. ఫలితంగా ఎంతో ప్రాచీనమైన ఆలయ ప్రాంగణం దెబ్బతింటోందని భక్తులు ఆవేదన వ్యక్తం...
News

ఆంధ్రాలో కీచక పాస్టర్‌ అరెస్ట్‌!

కర్నూలు: తన చర్చికి వస్తున్న చిన్నారులను లైంగికంగా వేధిస్తున్న కీచక పాస్టరును కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అందిన సమాచారం మేరకు.. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం శెట్టివీడు గ్రామానికి పాస్టర్‌ ఉప్పలపాటి రవీంద్ర ప్రసన్న కుమార్‌ అదే గ్రామంలో...
News

కోర్టు ధిక్కరణకు పాల్పడ్డ వర్క్స్ బోర్డు సీఈఓ

జైలు శిక్ష, జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు క‌ర్నూలు: కర్నూలు జిల్లా అల్లూరు మండలం మెులగవల్లి గ్రామంలోని సర్వే నంబర్ 662 లో ఉన్న 18 ఎకరాలను ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని వక్ఫ్ బోర్డు...
News

క‌ర్నూలు జిల్లాలో ఘోరం… గ‌ణ‌ప‌తి విగ్రహంపై దాడి!

క‌ర్నూలు: ఏపీలోని క‌ర్నూలు జిల్లా, నంద్యాల రైల్వే స్టేష‌న్ ద‌రి పోస్టాఫీసు స‌మీపంలోని గ‌ణేషుని విగ్ర‌హాన్ని దుండ‌గులు విర‌గ్గొట్టారు. మొన్న శ్రీ‌కాకుళం జిల్లా, పాత‌ప‌ట్నంలోని జ‌రిగిన సంఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే క‌ర్నూలులోని హిందూ దేవుడి విగ్ర‌హాన్ని బుధ‌వారం రాత్రి ప‌గ‌ల‌గొట్ట‌డ‌డంపై భ‌క్తులు నిప్పులు...
News

క‌ర్నూలులో స‌ర్కారు భూమి చ‌ర్చిల ఆక్ర‌మ‌ణ‌!

కర్నూలు: ఏపీ, క‌ర్నూలు జిల్లాలోని ప్రభుత్వ భూమిలో చ‌ర్చిలు పుట్టాయి. ప్రజానగర్ కాలనీలో ఉన్న ఈ భూమిని పేద‌ల‌ టిడ్కో ఇళ్ళ నిర్మాణాల‌కు కేటాయించారు. ఇప్ప‌టికే ఈ స్థ‌లంలో మొత్తం ఆరు చ‌ర్చిలు కొంత‌మంది నిర్మించార‌ని అక్క‌డి ఎస్టీ(యెరుక‌)లు ఆవేద‌న వ్య‌క్తం...
News

హిందువులపై ఎందుకీ వివక్ష?

చిన్నారుల ఉసురుపోసుకున్న ప్రభుత్వం, పోలీసులు నిప్పుచెరుగుతున్న గణపతి భక్తులు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హిందువులపై ఎందుకీ వివక్ష? అని రాష్ట్రంలోని వినాయకుడి భక్తులు నిప్పులుచెరుగుతున్నారు. కరోనా పేరిట దేవుళ్ళ పూజలకు విఘాతాలు కలిగించడం ప్రభుత్వానికి మంచిది కాదని వారు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో...
News

గుట్కా ముఠా వ్యవహారాన్ని బయటపెట్టిన జర్నలిస్టు దారుణ హత్య..!

గుట్కా మాఫియా ఓ జర్నలిస్టును కిరాకతంగా హత్య చేసింది. అక్రమ కార్యకలాపాలను ప్రసారం చేయించడంతో కర్నూలు జిల్లా నంద్యాలలో జర్నలిస్ట్ హత్యకు గురయ్యాడు. కత్తులతో దాడి చేసి జర్నలిస్ట్‌ కేశవను దుండగులు హత్య చేశారు. కేశవ ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో రిపోర్టర్‌గా...
ArticlesNews

గ్రామంలో చిచ్చురేపుతున్న అక్రమ చర్చి వ్యవహారం.. ప్రజల వినూత్న పరిష్కారం

గత కొంతకాలంగా తమ గ్రామంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న చర్చికి సమాధానంగా కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల ప్రజలు వినూత్న పరిష్కారం కనుగొన్నారు. తమకున్న విశేష అధికారాలను వినియోగించుకుంటూ, అక్రమంగా, పంచాయితీరాజ్ శాఖ వారి జీవో...
1 2 3
Page 2 of 3