archivekidnap

News

సోషల్ మీడియాలో మహిళలతో మహ్మద్ షఫీ స్నేహం… త‌ర్వాత కిడ్నాప్‌, హ‌త్య‌!

పతనంతిట్ట‌: కేరళ పతనంతిట్ట జిల్లాలో దారుణం జరిగింది. నరబలి ఇస్తే ఆర్థికంగా లాభపడతామని ఆశపడ్డారు దంపతులు, మరో వ్యక్తి. ఈ క్రమంలో కొచ్చికి చెందిన ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చి.. వారి మృతదేహాలను ముక్కలు చేసి పాతిపెట్టారు. తిరువళ్లకు చెందిన భగవంత్​...
News

న్యూక్లియర్ ప్లాంట్ డైరెక్టర్​ కిడ్నాప్.. అణు కేంద్రానికి ముప్పు!

ఉక్రెయిన్‌: ఉక్రెయిన్‌ అణు విద్యుత్‌ ప్లాంట్‌ డైరక్టర్‌ జనరల్‌ మురషోవ్‌ను రష్యన్‌ సైన్యం కిడ్నాప్‌ చేసిందని ఉక్రెయిన్‌ స్టేట్‌ న్యూక్లియర్‌ కంపెనీ అధ్యక్షుడు పెట్రోకోటిన్‌ ఆరోపించారు. శుక్రవారం ఓ కారులో వెళుతున్న మురషోవ్‌ను అడ్డగించిన మాస్కో సైన్యం.. అతని కళ్ళ‌కు గంతలు...
News

ద‌ళిత అక్కాచెల్లెళ్ళపై అత్యాచారం, హ‌త్య‌! నిందితులు.. సోహిల్, జునైద్, ఛోటూ, కరీముద్దీన్, హఫీజుర్ రెహమాన్, ఆరిఫ్‌

ల‌ఖింపూర్‌: యూపీలోని లఖింపూర్ ఖేరీలో ఇద్ద‌రు ద‌ళిత బాలిక‌లు అత్యాచారం... అనంత‌రం హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ ఇద్ద‌రు బాలిక‌లు అక్కాచెల్లెళ్ళు. వీరి మృత‌దేహాల‌ను చెట్టుకు వేలాడుతూ స్థానికుల‌కు క‌నిపించాయి. పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని, ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆరుగురు నిందితుల అరెస్టు...
News

తిరుమలలో ఐదేళ్ళ‌ బాలుడి కిడ్నాప్‌!

తిరుప‌తి: ప‌్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల‌లో అయిదేళ్ళ బాలుడు కిడ్నాప్‌కు గుర‌య్యాడు. బాలుడు గోవ‌ర్ద‌న్ రాయ‌ల్ దామినీడుకు చెందిన‌వాడు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట కూర్చొని ఉండగా కిడ్నాప్‌కు గుర‌య్యాడు. ఈ సంఘ‌ట‌న నిన్న ఉద‌యం 5.45 గంట‌ల‌కు చోటుచేసుకుంది. బాధితుడి త‌ల్లి...
News

నార్కో జిహాద్… అతౌర్ రెహమాన్ అరెస్ట్

రూ. 14 కోట్ల విలువ చేసే డ్రగ్‌ స్వాధీనం గువాహటి: గువాహటిలో కరుడుగట్టిన డ్రగ్ మాఫియా లీడ‌ర్‌, హంతకుడు సంసుల్ హక్ తాలుక్దార్ అలియాస్ పాఖి మియా కుమారుడు అతౌర్ రెహమాన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి భారీగా...
News

హిందూ యువ‌తి కిడ్నాప్‌, రేప్‌!

నిందితుడు దిల్షాద్ హుస్సేన్‌ను కాల్చిచంపిన బాధితురాలి తండ్రి గోర‌ఖ్‌పూర్‌: కిడ్నాప్‌, అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని కోర్టు ఆవరణలోనే కాల్చి చంపాడు బీఎస్​ఎఫ్​ మాజీ జవాను. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్​పుర్​లో జరిగింది. తన కూతురిపై అత్యాచారం చేశాడన్న...
News

భారత యువకుడిని కిడ్నాప్ చేసిన చైనా సైనికులు

అరుణాచల్ ప్రదేశ్: చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ.. అరుణాచల్ ప్రదేశ్​ యువకుడిని అపహరించినట్టు అరుణాచల్ తూర్పు జిల్లా ఎంపీ తాపిర్ గావ్ వెల్లడించారు. జిడో గ్రామానికి చెందిన ఎస్​హెచ్ మిరాం తరోన్​ను (17) చైనా ఆర్మీ మంగళవారం కిడ్నాప్ చేసినట్టు ట్వీట్...
News

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఐదుగురి గ్రామీణుల కిడ్నాప్

మావోయిస్టుల దుశ్చ‌ర్య‌ సుక్మా: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని సుక్మా జిల్లాలో ఐదుగురు గ్రామస్థులను మావోయిస్టులు అపహరించుకుపోయారు. అపహరణకు గురైన వారిలో ఓ మహిళ, నలుగురు పురుషులు ఉన్నారు. వీరంతా కొంటా బ్లాక్​లోని క్వాయిల్ గ్రామానికి చెందినవారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆటకం కలిగించి, భయపెట్టేందుకే మావోలు...