archive#KERALA CPM

News

కన్నూర్ ఆర్ఎస్ఎస్ ఆఫీస్‌పై బాంబు దాడి!

తిరువ‌నంత‌పురం: కేరళలోని కన్నూర్​ జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. పయ్యనుర్​లోని రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్​(ఆర్​ఎస్ఎస్​) కార్యాలయంపై బాంబు విసిరారు. ఈ ఘటన తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో జరిగింది. దాడి జరిగిన సమయంలో కార్యాలయంలో కార్యకర్తలు ఉన్నారని, కానీ గాయాలు కాకుండా...
News

కేర‌ళ‌లో డ్ర‌గ్స్‌తో దంప‌తుల అరెస్టు!

కన్నూర్‌(కేర‌ళ‌): కన్నూర్ పోలీసులు బిల్కిస్, ఆమె భర్త అఫ్జల్‌లను సుమారు రెండు కిలోల ఎం.డి.ఎం.ఎ, ఏడు గ్రాముల హెరాయిన్, నల్లమందు కలిగి ఉండ‌డంతో అరెస్టు చేశారు. అఫ్జల్ డ్ర‌గ్స్ వ్యాపారంలో ఆరితేరిపోయి ఉన్నాడు. అఫ్జల్ మాజీ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్‌ఐ)...
News

కేరళ : రసాయనాలతో పవిత్రమైన మఱ్ఱి చెట్టును చంపే యత్నం – ముస్లిముల పనే అని స్థానికుల అనుమానం

కేరళలో హిందూ వ్యతిరేక శక్తులు స్థానిక సాంస్కృతిక చిహ్నాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న మరొక సంఘటన వెలుగులోకొచ్చింది. డ్రిల్లింగ్ మెషిన్ మరియు రసాయనాలను ఉపయోగించి మఱ్ఱి చెట్టును చంపే ప్రయత్నం చేశారు. శతాబ్దాల నాటి మఱ్ఱి చెట్టు కేరళలోని ముక్కం ప్రజల...
News

నన్‌లపై దాడి ఆరోపణలు నిరాధారం: కేరళ సీ ఎం అబద్ధమాడారు‌

యూపీలోని ఝాన్సీలో రైలులో క్రైస్తవ సన్యాసినులపై దాడి జరిగిందంటూ కేరళ సీఎం పినరయి విజయన్‌ అవాస్తవం చెప్పారని, అవన్నీ నిరాధార ఆరోపణలేనని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. సోమవారం ఆయన కొచ్చిలో మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందగానే యూపీ...
News

కేరళలో బిజెపి అభ్యర్థిపై సి పి ఐ ఎం గూండాల దాడి

కేరళలోని అలప్పుజా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున పోటీలో ఉన్న అనూప్ ఆంటోనిపై శుక్రవారం సాయంత్రం సి పి ఐ ఎం గుండాలు దాడి చేశారు. అనూప్ తన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూ ఉండగా ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది....
News

కేరళ సీఎంపై హత్యాచార బాధితురాళ్ల తల్లి పోటీ

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పోటీ చేస్తున్న ధర్మదాం నియోజకవర్గ పోరు ఈసారి ఆసక్తికరంగా మారనుంది. సీఎంకు పోటీగా హత్యాచార బాధితురాళ్ల తల్లి బరిలోకి దిగుతున్నారు. మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన వలయార్‌ అక్కాచెల్లెళ్ల హత్యాచారం...
News

కేరళ : 14ఏళ్ల బాలికకు డ్రగ్స్ అలవాటు చేసి నెలల తరబడి సామూహిక అత్యాచారం

కేరళలో ముస్లింలు అధికంగా ఉన్న మలప్పురం జిల్లాలోని కల్పకంచెరి అనే ఊరిలో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో 14 ఏళ్ల బాలికను మాదకద్రవ్యాలకు బానిసను చేసి నెలల తరబడి సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి,...
News

కేరళ : బీజేపీ కార్యాలయంగా మారిన సీపీఎం కార్యాలయం

తిరువనంతపురంలోని కోవళంలో సిపిఎం కార్యాలయం బిజెపి కార్యాలయంగా మారింది. విజింజంలో సిపిఎంకు చెందిన రెండు సిపిఎం శాఖా కమిటీలు నిన్న బిజెపిలో చేరాయి. దీనితో అక్కడ సిపిఎం ఖాళీ అయ్యింది. బీజేపీ లో చేరిన కార్యకర్తలు సిపిఎం కార్యాలయాన్ని కాస్తా బిజెపి...
News

కేరళలో ‘కేసరి మీడియా స్టడీస్ అండ్ రీసెర్చ్ సెంటర్’ ను ప్రారంభించిన ఆర్ ఎస్ ఎస్ చీఫ్

రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ కేరళలోని కాలికట్‌లో కేసరి వీక్లీ యొక్క కొత్త ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. కొత్త ప్రధాన కార్యాలయంలో కేసరి మీడియా అధ్యయనాలు మరియు పరిశోధనా కేంద్రం మరియు డిజిటల్ లైబ్రరీ...
News

సిపిఎం ప్రభుత్వ వేధింపులు భరించలేకనే ఇస్లాం మతం పుచ్చుకుంటున్నా : కేరళలో ఓ ఎస్సీ మహిళ ఆవేదన

కేరళలోని సిపిఎం ప్రభుత్వం అవలంబిస్తున్న కుల వివక్ష కు కారణంగా ఒక ఎస్సీ యువతి మతం మార్చుకోవాలని అనుకుంటోంది. వివరాల్లోకెళ్తే కేరళలోని కన్నూర్ కి చెందిన చిత్రలేఖ అనే ఎస్సీ మహిళ ఆటో డ్రైవర్ రాష్ట్రంలోని అధికార సీపీఎం చేతిలో కులవివక్ష...
1 2
Page 1 of 2