archiveISIS

News

టిక్‌టాక్‌తో ఉగ్రవాదం వ్యాప్తి!

కొత్త పంథాలో ఐఎస్‌ఐఎస్‌ న్యూఢిల్లీ: పాశ్చాత్య దేశాల్లో క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా ఆత్మాహుతి బాంబర్లతో భీకరంగా ఉగ్రదాడులు చేసేందుకు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌ఐఎస్‌) ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ టిక్‌టాక్‌ను ఉపయోగిస్తున్నట్టు క‌నుగొన్నారు. ది యుఎస్...
News

చివరి జిహాద్ ‌కు సిద్ధమైన అల్-కేరళ మిలిటరీ బ్రిగేడ్

* యాక్టివ్ గా 3200 స్లీపర్ సెల్స్ * వారిలో 40% మహిళలు ఎప్పటి నుంచో కేరళ ఇస్లామిక్ ఉగ్రవాదులకు పుట్టిల్లు. ఇప్పుడు 'యాంటీ టెర్రర్ సైబర్ వింగ్ ఇండియా' ప్రచురించిన కొత్త నివేదికలో కేరళలో ISISతో సంబంధమున్న 3,200 స్లీపర్...
News

భారత్‌పై ఐసిస్‌ కన్ను!

నిఘా వర్గాల హెచ్చరిక సానుభూతిపరుల్లో కేరళీయులు న్యూఢిల్లీ: అఫ్గాన్‌ నుంచి 25 మంది ఐసిస్‌ సానుభూతిపరులు భారత్‌లోకి చొరబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. తాలిబన్లు జైళ్లలో ఉన్న ఖైదీలను విడుదల చేసిన తర్వాత వీరికి మళ్లీ స్వేచ్ఛ లభించిందని...
News

జిహాద్‌ కోసం కేరళలో ఉగ్ర ముఠా ప్లాన్‌!

దేశంలో విధ్వంసానికి పక్కా ప్రణాళిక 3,200 స్లీపర్‌ సెల్స్‌ యాక్టివ్‌ ఇందులో మహిళలు 40% మంది ‘యాంటీ టెర్రర్‌ సైబర్‌ వింగ్‌ ఇండియా’ నివేదిక వెల్ల‌డి తిరువనంతపురం: కరుడుగట్టిన ఉగ్రవాదులకు పుట్టినిల్లు అయిన కేరళలో ఐసిస్‌ ఉగ్రవాదులు యాక్టివ్‌ అయ్యారు. అక్కడి...
News

ఐసిస్‌తో ఇరాక్‌ అతలాకుతలం!

న్యూఢిల్లీ/బాగ్దాద్‌: కరుడుగట్టిన ఐసిస్‌ ఉగ్రవాదులతో ఇరాక్‌ అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా ఆ దేశంలోని పోలీసులనే లక్ష్యంగా చేసుకుని, పాల్పడుతున్న దాడులకు అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఐసిస్‌ తాజా దాడుల్లో 13 మంది ఇరాకీ పోలీసులు మృత్యువాత పడ్డారు. చెక్‌పోస్ట్‌ వద్ద విధుల్లో...
News

ముగ్గురు ఐసిస్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

‘ది వాయిస్ ఆఫ్ హింద్’ కేసులో 11.07.2021 ఆదివారం నాడు, ఎన్‌ఐఏ ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది. వారు i) అనంతనాగ్ జిల్లాలోని మాగ్రే మోహల్లా అచబాల్ లో నివసించే ఉమర్ నిసార్ S/O నిసార్ అహ్మద్ భట్ ; ii)...
News

భారత్ లో ఐఎస్ఐఎస్ భారీ కుట్ర… అతివాద ఇస్లామ్ ప్రచారానికి పన్నాగం… భగ్నం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ..

నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ ప్రచారాన్ని వ్యాప్తి చేసిన కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌, అనంత్‌నాగ్‌లలో ఏడు చోట్ల ఆదివారం సోదాలు నిర్వహించింది. జమ్మూ-కశ్మీర్​ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ సహాయంతో కశ్మీర్​ లోయలోకి వెళ్లిన ఎన్‌ఐఏ.. ఐఎస్‌ఎస్‌ఎస్‌...
News

కేర‌ళ: ఉగ్ర‌స్థావ‌రాల‌పై ఎన్‌.ఐ.ఏ దాడులు.. ముగ్గురు అరెస్టు

ఇస్లామిక్ స్టేట్ రిక్రూట్మెంట్ కేసుకు సంబంధించి ఉగ్ర కార్య‌క‌లాపాలకు పాల్ప‌డుతున్నకేరళకు చెందిన ముగ్గురు ఇస్లామిక్ వాదుల‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం అరెస్ట్ చేసింది. దేశ వ్యాప్తంగా 11 చోట్ల చేసిన సోదాల్లో భాగంగా కేరళలో కన్నూర్, కాసరాగోడ్, మలప్పురం,...
News

హైదరాబాద్ కు చెందిన ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులకు జైలు శిక్ష

ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మందిలో హైదరాబాద్ కు చెందిన ముగ్గురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు శుక్రవారం జైలు శిక్ష విధించింది. హైదరాబాద్ లోని టోలిచౌకి కి చెందిన షరీఫ్ మౌనిద్ధిన్,...
News

ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

ఐసిస్ తో సంబంధాలున్న బెంగళూరుకు చెందిన ఇద్దరు నిందితులను ఎన్ఐఏ గురువారం అరెస్టు చేసింది. నిందితుల్లో అహ్మద్ అబ్దుల్ చెన్నైలోని ఒక బ్యాంకులో వ్యాపార విశ్లేషకుడు కాగా ఇర్ఫాన్ నాసిర్ బెంగుళూరులోని బియ్యం వ్యాపారి అని ఎన్ఐఏ తెలిపింది. బెంగళూరు కేంద్రంగా...
1 2 3
Page 2 of 3