archiveINDIA Vs CHINA

News

రష్యాలో యుద్ధ విన్యాసాలకు నో అన్న భారత్‌

వచ్చే నెలలో రష్యాలో జరిగే బహుళ దేశాల సైనిక విన్యాసాల నుంచి వైదొలగాలని భారత్‌ నిర్ణయించింది. కరోనా మహమ్మారి, 'ఇతర ఇబ్బందుల' కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ...
News

ఇది ఖచ్చితంగా 1962 తరవాత అత్యంత తీవ్ర పరిస్థితి – విదేశాంగ మంత్రి

కొద్ది నెలల క్రితం భారత్-చైనా సరిహద్దులో మొదలైన ఉద్రిక్త వాతావారణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దానికి ముగింపు పలికేందుకు ఇరు దేశాలకు చెందిన దౌత్య, సైనికాధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సరిహద్దు వివాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌...
News

చైనా వ్యూహం అదేనా?

భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గినట్లే పైకి కనిపిస్తున్నా.. వాస్తవానికి పరిస్థితులు మళ్లీ మొదటికొస్తున్నాయా? సరిహద్దుల నుంచి ఇప్పుడే బలగాలను వెనక్కి తీసుకోవడం డ్రాగన్‌కు ఇష్టం లేదా? భారత్‌ను ఆర్థికంగా దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఉపసంహరణ ప్రక్రియలో తాత్సారం చేస్తోందా? ఈ...
News

చైనాను పక్కకు నెట్టే సత్తా భారత్‌కే ఉంది – అమెరికా విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో

చైనా ఏక ఛత్రాధిపత్యాన్ని పక్కకునెట్టి ప్రపంచ వాణిజ్యాన్ని ఆకర్షించే సత్తా భారత్‌కే ఉందని అమెరికా విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా భారత్‌ తన మార్కెట్‌ను మరింత విస్తృతం చేయాలని సూచించారు. అమెరికా కంపెనీలు భారత్‌లో భారీఎత్తున పెట్టుబడులు...
News

కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి బంజారా హిల్స్ లో స్థలం

చైనా సరిహద్దులో పోరాడుతూ అమరుడైన సూర్యాపేటకు చెందిన కల్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం చేయూత అందించింది. షేక్ పెట్ మండలంలో మూడు స్థలాల్లో ఇష్టం వచ్చిన స్థలాన్ని కోరుకోవాలని సీఎం కేసీఆర్‌ గతంలో సూచించారు. సంతోష్ కుటుంబ సభ్యుల...
News

మన సరిహద్దులు శత్రు దుర్భేద్యం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్

భారత్‌ సరిహద్దులు శత్రు దుర్భేద్యం.. అంగుళం భూ భాగాన్ని కూడా ఎవరూ తాకలేరని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. గల్వాన్‌ ఘటన నేపథ్యంలో లద్దాఖ్‌లో పర్యటిస్తున్న రక్షణమంత్రి.. అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ''గల్వాన్‌ ఘటనలో...
News

యుద్ధ వీరుల త్యాగాలకు విలువనివ్వని చైనా

అంతర్జాతీయ సమాజంలో తానో ఎదురులేని శక్తినని చాటుకొనేందుకు చైనా ఎంత కర్కశత్వంగా ప్రవర్తిస్తుందో చెప్పేందుకు మరో ఉదాహరణ. తమ దేశం కోసం అమరులైన సైనికులకు అంతిమ గౌరవమూ ఇవ్వలేని డ్రాగన్‌ నీచత్వాన్ని అమెరికా నిఘా వర్గాలు తాజాగా బయటపెట్టాయి! గల్వాన్‌ లోయలో...
News

చైనాకు భారత్ దీటుగా బదులిచ్చింది – మైక్ పాంపియో

భారతో సరిహద్దు వివాదం విషయంలో చైనా చాలా దూకుడుగా వ్యవహరించిందని, అయితే దీనికి భారత్ అదేస్థాయిలో బదులిచ్చిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో అన్నారు. ''గత నెలలో గల్వాన్ ఘటన గురించి భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్‌తో పలుమార్లు మాట్లాడాను....
ArticlesNews

హద్దులు దాటిన చైనా – సత్తా చూపిన భారత్

గాల్వన్ లోయలోకి ఇటీవల చైనా చొరబడటం, అక్కడ దౌర్జన్యానికి తెగబడి 20 మంది భారతీయ సైనికులను హతమార్చడంతో దీర్ఘకాలంగా నలుగుతున్న ఇండో-చైనా సరిహద్దు వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.  1962 యుద్ధం తరువాత ఇంత పెద్ద ఎత్తున దారుణానికి పాల్పడిన చైనాతో సరిహద్దు...
News

భారత రక్షణ దళాలకు ప్రత్యేక ఆర్థికశక్తిని ఇచ్చిన కేంద్రం

భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ దళాలకు ప్రత్యేక ఆర్థికశక్తిని ఇచ్చింది. రూ.500 కోట్లలోపు అత్యాధునిక యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేసుకునేందుకు వీలుగా త్రివిధ దళాలకు అధికారం ఇచ్చింది. ''త్రివిధ...
1 3 4 5 6
Page 5 of 6