archiveINDIA Vs CHINA

News

భారత సైన్యంపై వస్తున్న ఆ వార్తలు అవాస్తవం – కేంద్ర ప్రభుత్వం

భారత్‌, చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో వేల సంఖ్యలో భారతీయ సైనికులు సైనికులు సిక్‌లీవులపై వెళుతున్నారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ''లద్దాఖ్‌ వద్ద భారత-చైనా ఘర్షణలు, వాస్తవాధీన రేఖ వద్ద కాల్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో.. 45...
News

నేడు చైనా చెర నుంచి అరుణాచల్ పౌరుల విడుదల

గత వారం భారత సరిహద్దుల వెంట ఉన్న అడవుల్లో అపహరణకు గురైన అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన అయిదుగురు వేటగాళ్లను చైనా నేడు భారత్‌కు అప్పగించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు తెలిపారు. సెప్టెంబరు 4న కనిపించకుండా పోయిన వారు తమ...
News

చైనా వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్

సరిహద్దు వెంట చైనా భారీ స్థాయిలో బలగాల్ని మోహరిస్తుండడం పట్ల భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఓవైపు చర్చలు కొనసాగిస్తూనే మరోవైపు సైనికులు, ఆయుధాల్ని సరిహద్దులకు చేరుస్తుండడంపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని మాస్కోలో జరుగుతున్న ఎస్‌సీవో...
News

భారత్ – చైనా సరిహద్దుల్లో కాల్పులు?

గతకొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న భారత్‌-చైనా సరిహద్దుల్లో వాతావరణం మరింత వేడెక్కినట్లు తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సో సరస్సు సమీపంలో ఇరు దేశాల బలగాలు గాల్లోకి హెచ్చరికల కాల్పులు జరిపినట్లు సమాచారం. అయితే, తొలుత భారతే కాల్పులు జరిపిందంటూ...
News

చైనా దానవత్వం – భారత్ మానవత్వం

చైనా దుర్మార్గం : అడవిలో వేటకు వెళ్లిన అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు పౌరులను చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ (పీఎల్‌ఏ) ఆర్మీ సైనికులు అపహరించారు. భారత్‌- చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం. అప్పర్‌ సుబన్‌సిరి...
News

ముందు మా సరిహాద్దులు వీడి పోండి : మాస్కో భేటీలో చైనాకు తెగేసి చెప్పిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, చైనా రక్షణ మంత్రి వెయ్‌ ఫెంఝెలు మాస్కోలో 2 గంటల 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. మే నెలలో రెండు...
News

“భారత్ మాతాకీ జై” అంటున్న టిబెటన్లు

తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద చైనా దూకుడుకు ముకుతాడు వేసేందుకు భారత్‌ సిద్ధమైంది. ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉన్న పాంగాంగ్‌ సరస్సు వద్ద బలగాలను మోహరించింది. ముఖ్యంగా చైనాకు తగిన సమాధానం ఇచ్చేందుకు స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ (ఎస్‌ఎఫ్‌ఎఫ్‌)ను...
ArticlesNews

యుద్ధమంటూ జరిగితే భారత దళాలదే పైచేయి అవుతుంది : రక్షణ నిపుణులు

భారత్‌- చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్‌ సరస్సు ప్రాంతంలోని పలుప్రాంతాల్లో భారత సైన్యం కీలక పురోగతిని సాధించింది. డ్రాగన్‌ దళాల రాకను ముందే పసికట్టి మెరికల్లాంటి స్పెషల్‌ ఫ్రాంటియర్స్‌ దళాలు రంగంలోకి దిగి ఎత్తయిన ప్రాంతాలను కైవశం చేసుకున్నాయి. దీంతో యుద్ధమంటూ జరిగితే...
News

భారత్ – చైనా సరిహద్దుల్లో కీలక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న భారత దళాలు

భారత దళాలు,  చైనా ఆక్రమణ దళాల మధ్య లడఖ్‌లోని ఎల్‌ ఏ సిలో కొనసాగుతున్న గొడవ నుండి వెలువడుతున్న నివేదికల ప్రకారం పాంగోంగ్ సరస్సు యొక్క దక్షిణ ఒడ్డుకు సమీపంలో ఉన్న లడఖ్‌లో కీలకమైన శిఖరాన్ని ఆగస్టు 29-30 రాత్రి సమయంలో...
ArticlesNews

కొనసాగుతున్న చైనా కుయుక్తులు

చైనా మరోసారి తన దురాక్రమణ పూరిత వైఖరిని బయటపెట్టుకుంది. గల్వాన్‌ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను మరోసారి తుంగలో తొక్కింది. పాంగాంగ్‌ సో సరస్సు వద్ద గల వాస్తవాధీన రేఖ వెంట సైనిక కార్యకలాపాల్ని మళ్లీ ప్రారంభించింది....
1 2 3 4 5 6
Page 4 of 6