archive#GERMANY

News

జర్మనీలో ఉగ్రవాద దాడికి ఇరాన్‌ తీవ్రవాదుల యత్నం.. తృటిలో తప్పిన ముప్పు!

జర్మనీలో భారీ ఉగ్రవాద దాడి తప్పింది. రసాయనాలతో దాడికి పాల్పడేందుకు సిద్ధపడిన ఇద్దరు వ్యక్తులను జర్మనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి అత్యంత ప్రమాదకరమైన 84 మిల్లీగ్రాముల రిసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరూ ఇరాన్ కు చెందిన...
News

జి 7 దేశాధినేతలకు బహుమతులుగా భారతీయ కళా నైపుణ్యాలు

జర్మనీ: ఏడు దేశాల కూటమి సదస్సులో పాల్గొనేందుకు జర్మనీ వెళ్ళిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారతీయుల కళా నైపుణ్యాన్ని విదేశీయులకు చాటి చెప్పారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ, దక్షిణాఫ్రికా దేశాధినేతలకు ఉత్తర ప్రదేశ్‌ కళాకారులు...
News

‘ప్రకృతితో సహజీవనమే మానవాళికి రక్ష’: జీ7 సదస్సులో మోదీ

జర్మనీ: వాతావరణ మార్పుల కట్టడి కోసం ఇచ్చిన హామీలకు భారత్‌ గట్టిగా కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. తమ పనితీరు ఇందుకు అద్దం పడుతోందన్నారు. ప్రకృతితో సహజీవనానికి ప్రపంచం ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో...
News

చైనాను అడ్డుకోవడమే లక్ష్యంగా సాగిన జి7 శిఖరాగ్ర సదస్సు

జ‌ర్మ‌నీ: అప్పులిచ్చి చిన్న దేశాలను గుప్పిట పడుతున్న చైనాను అడ్డుకోవడమే లక్ష్యంగా జి–7 శిఖరాగ్ర సదస్సు జర్మనీలోని బవేరియన్‌ ఆల్ప్స్‌లో ప్రారంభమయ్యింది. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా దేశాల అధినేతలు...
News

జర్మనీలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం

మ్యునిక్​: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ చేరుకున్నారు. మ్యునిక్​లోని ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నేడు, రేపు జరిగే జీ-7 శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొననున్నారు. జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ఆహ్వానం...
News

26, 27 తేదీల్లో జర్మనీ, అబుదాబిల్లో ప్ర‌ధాని మోది ప‌ర్య‌ట‌న‌

న్యూఢిల్లీ: జర్మన్ చాన్సలర్ ఒలాఫ్ షోల్స్ ఆహ్మానం మేరకు జి7 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోది ఈ నెల 26, 27 తేదీలలో దక్షిణ జర్మనీలోని షోల్స్ ఎల్మావ్‌కు చెందిన ఆల్పైన్ కాజిల్‌ని సందర్శించనున్నారు. ఉక్రెయిన్ సంక్షోభం, ఇండో-పసిఫిక్‌లో...
News

బెర్లిన్‌లో మోడీకి ప్రవాస భారతీయుల ఘ‌న స్వాగ‌తం

న్యూఢిల్లీ: మూడు రోజుల విదేశీ పర్యటనల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ జర్మనీలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం న్యూఢిల్లీ నుంచి జర్మనీకి బయల్దేరారు. బెర్లిన్ చేరుకున్న మోడీకి ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం లభించింది. బెర్లిన్‌లో జర్మనీ ఛాన్స్ లర్...
News

ఐరోపాతో బంధం పటిష్ఠం చేసుకుంటాం: మోదీ

న్యూఢిల్లీ: భారత్‌ శాంతి, శ్రేయస్సుకు ఐరోపా భాగస్వాముల సహకారం కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని.. ఈ రోజు నుంచి జర్మనీ, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌ దేశాలు సందర్శించనున్నారు. ఆయా...
News

చైనాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా

* అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, జర్మనీల్లోనూ పెరుగుతున్న కేసులు చైనాను గడగడలాడిస్తున్న కరోనా ప్రపంచ దేశాల్లోనూ విస్తరిస్తోంది. మరోసారి కోరలు చాస్తోంది. చైనా, అమెరికా, జర్మనీల్లో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతూండటం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ కేసుల పెరుగుదల నమోదవుతున్న నేపథ్యంలో...