archiveEarthquake

News

ఆఫ్ఘన్‌లో భూకంపం … 920 మంది మృతి!

కాబూల్‌: అంతర్గత సంక్షోభం, ఆర్థిక సంక్షోభం నడుమ ఉన్న అఫ్గన్‌ నేలపై ప్రకృతి విరుచుకుపడింది. బుధవారం వేకువ ఝామున సంభవించిన భూకంపం దాటికి 920 మంది మృత్యువాత ప‌డిన‌ట్టు తెలుస్తోంది. మరో 600 మంది వరకు గాయాలకు గురయినట్టు చెబుతున్నారు. అఫ్గన్‌...
News

బెంగళూరులో భూకంపం!

బెంగళూరు: క‌ర్నాట‌క రాజ‌ధాని బెంగళూరు, సహా పలు జిల్లాల్లో భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున చిక్కబల్లపుర జిల్లా, బెంగళూరు తదితర ప్రాంతాల్లో స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ మేర‌కు కర్ణాటక విపత్తు శాఖ, నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మాల‌జీ...
News

ఇండోనేషియాలో భారీ భూకంపం

సునామీ వస్తుందేమోనని భారత తీర ప్రాంతాల్లో భయాందోళన టొబేలో: ఇండోనేషియా మధ్య భూభాగం, ఉత్తర సులవేసి ప్రావిన్స్ లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 6.2గా నమోదైంది. తూర్పు ఇండోనేషియాలోని టొబేలో పట్టణ తీరానికి 259 కిలోమీటర్ల దూరంలో, భూమికి...
News

వెల్లూరులో భూకంపం

చెన్నై: భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న తమిళనాడులో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. వెల్లూరు నగరానికి 59 కిలోమీటర్ల దూరంలో 25 కిలోమీటర్ల లోతులో భూమి కంపించింది. వెల్లూరులో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్...
News

మిజోరంలో భూకంపం

మిజోరం: మిజోరం ఈశాన్య ప్రాంతంలోని తెంజావల్​లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల15నిమిషాల సమయంలో భూప్రకంపనలు వచ్చినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ స్పష్టం చేసింది. రిక్టర్ స్కేల్​పై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు పేర్కొంది. తెంజావల్​కు 73కిలోమీటర్ల...
News

రాజస్థాన్‌లో భూప్రకంపనలు

జైపూర్‌: రాజస్థాన్‌లోని జాలౌర్​లో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై 4.6 తీవ్రత నమోదైంది. భూకంపం ధాటికి ప్రజలు ఉలిక్కిపడ్డారు. శుక్ర‌వారం అర్ధరాత్రి సమయంలో ప్రకంపనలు వచ్చాయి. జోధ్​పుర్​కు 150 కిలోమీటర్లు దూరంలో 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు....
News

పాకిస్తాన్‌లో భారీ భూకంపం

20 మంది మృతి, వందలాది మందికి గాయాలు లాహోర్‌: పాకిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. దీంతో ఆ దేశం చిగురుటాకులా వణికిపోయింది. బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని హర్నోయ్‌లో గురువారం తెల్లవారుజామున 3.30 సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.7గా...
News

ఉత్తరాఖండ్‌లో భూకంపం

తెల్లవారుజామున సంఘ‌ట‌న‌ ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో భూకంపం సంభవించింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రజలు తమ ఇళ్ళ నుంచి పరుగులు పెట్టారు. ఆ రాష్ట్రంలోని జోషీమఠ్‌లో శనివారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేలుపై...
News

మెక్సికో లో భారీ భూకంపం…

మెక్సికో: మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ తీరానికి సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సీస్మోలాజికల్ సర్వీస్ తెలిపింది. ఈ ప్రకంపనలతో చాలా భవనాలు కొద్దిసేపు ఊగినట్లు అధికారులు తెలిపారు. గెరెరో రాష్ట్రంలోని అకాపుల్కో బీచ్ రిసార్ట్‌కి ఆగ్నేయంగా...