archive#DHARMAJAGARAN

NewsProgramms

ఉగాది నుంచి రాష్ట్రమంతటా శ్రీ రామ దీక్షలు

ధర్మ జాగరణ సమితి మరియు మహా విద్యా పీఠంల సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 25 ఉగాది నుంచి ఏప్రిల్ 2 శ్రీ రామ నవమి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు శ్రీరామ దీక్ష కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా...
NewsProgramms

గడప లోపలే కులం గడప దాటితే హిందువులం

దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులకు దాని వెనకున్న అప్రకటిత సంఘవిద్రోహ శక్తుల కు సమాధానంగా హిందూ పరిరక్షణ వేదిక నంద్యాల వారి ఆధ్వర్యంలో లో జరిగిన హిందూ సంఘటన ర్యాలీలో దాదాపు 6 వేలకు పైబడి హిందూ సోదరులు మరియు మాతృమూర్తులు...
News

వారు మతి స్థిమితం లేని వారా? మత స్థిమితం లేనివారా?

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 23 దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన విచారణను సీబీఐకి అప్పగించాలని శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ డిమాండ్ చేశారు. రాష్ట్రీయ హిందూ సేన ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో ఆదివారం రాత్రి జరిగిన...
NewsProgramms

విజయవాడలో సహస్ర దీప లింగార్చన

విజయవాడలోని రాజరాజేశ్వరి పేటలో మహాశివరాత్రి సందర్భంగా స్థానిక మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ రాత్రంతా జాగరణ చేశారు. ఈ సందర్భంగా యాదవ పరియోజన ధర్మ రక్ష సమితి వారు సహస్ర దీప లింగార్చన, భరతమాత పూజ, శ్రీ శ్రీ శివ స్వామి...
News

పల్లె పల్లెకూ భగవద్గీతా సందేశం

కృష్ణాజిల్లా మచిలీపట్నం పరిసర గ్రామాలలో సామాజిక సమరసతా వేదిక వారు గ్రామ గ్రామాన భగవద్గీత సందేశాన్ని ప్రజలకు, భక్తులకు వినిపించాలని సంకల్పించారు. కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకునేవారికి, భవిష్యత్తును గురించి కలలు కనే వారికి, లక్ష్య సాధనకై ప్రయత్నించే వారికి ఇలా...
NewsProgramms

ఘనంగా గిరి ప్రదక్షిణ

విజయవాడలోని నులక పేట సమీపంలోగల గోకులాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. 18/2/2020 మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుండి శ్రీ శ్రీ శ్రీ శివ స్వామి మరియు ప్రాంత ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్య గార్ల సమక్షంలో...
News

హిందూ ధర్మ రక్షణకు ప్రతి హిందువూ నడుం బిగించాలి – ధర్మ జాగరణ సమితి

హిందూ ధర్మ రక్షణకు ప్రతి హిందువూ నడుం బిగించాలని రాష్ట్ర స్వామీజీల సంఘం అధ్యక్షుడు శ్రీ శ్రీ శ్రీ శ్రీనివాసానంద స్వామి పిలుపునిచ్చారు. ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పెదమానాపురంలోని వాసవీ కళ్యాణ మండపంలో సద్భావనా సదస్సు, భారతమాత...
News

సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతమాత పూజ

సంస్కృతి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విజయవాడలోని రాజరాజేశ్వరి పేటలో భరత మాత పూజా కార్యక్రమం జరిగింది. స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్య ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు....
1 2
Page 2 of 2