ఉగాది నుంచి రాష్ట్రమంతటా శ్రీ రామ దీక్షలు
ధర్మ జాగరణ సమితి మరియు మహా విద్యా పీఠంల సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 25 ఉగాది నుంచి ఏప్రిల్ 2 శ్రీ రామ నవమి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు శ్రీరామ దీక్ష కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా...







