archiveCOVAXIN

News

‘కొవాగ్జిన్‌’కు హంగేరీ నుంచి జీఎంపీ గుర్తింపు

భారత్‌ బయోటెక్ ‌కు చెందిన 'కొవాగ్జిన్‌' టీకాకు హంగేరీ నుంచి జీఎంపీ (గుడ్‌ మానుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీసెస్‌) గుర్తింపు పత్రం లభించింది. ''హంగేరీ లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మసీ అండ్‌ న్యూట్రిషన్‌ నుంచి ఈ గుర్తింపు లభించింది'' అని భారత్‌ బయోటెక్‌...
News

క్రొత్త వేరియంట్లనూ కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ లు సమర్థవంతంగా అడ్డుకుంటాయి – కేంద్రం

దేశంలో కొత్తగా వెలుగు చూసిన డెల్టా రకంపై కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా బయటపడుతోన్న రకాల వ్యాప్తి, తీవ్రతను బట్టి వాటిని వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌, వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్ గా విభజిస్తామని ప్రభుత్వం...
News

రాష్ట్రాలకు 24కోట్ల డోసులు ఇచ్చాం: కేంద్రం

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 1.93 కోట్లకుపైగా కరోనా టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు 24 కోట్లకు పైగా డోసులను కేంద్రం పంపిణీ చేసిందని తెలిపింది. వాటిలో కొన్ని ఉచితంగా అందించినవి, మరికొన్ని...
ArticlesNews

వ్యాక్సిన్ వృధాకి బాధ్యులెవరు?

కరోనా మహమ్మారితో ప్రపంచం అట్టుడిగిపోతున్న వేళ మిగతా ప్రపంచం కంటే ముందుగా మన దేశంలోని శాస్త్రవేత్తలు కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నారు. మనదేశంలో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చేటప్పటికీ అమెరికా మోడెర్నాకానీ, రష్యన్ ఫైజర్, స్ఫుత్నిక్ లు గానీ, జాన్సన్ అండ్ జాన్సన్...
News

కోవాగ్జిన్‌ రెండో డోసు టీకా వేయించుకున్న ప్రధాని

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి‌లో కరోనా రెండో డోసు టీకా వేయించుకున్నారు. భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ రెండో డోసు టీకాను ఆయన వేయించుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రజలకు విజ్ఞప్తి...
News

కోవిడ్‌ టీకాపై మరింత అవగాహన కల్పించడం అవసరం – సీసీఎంబీ డైరెక్టర్

అనుకున్న స్థాయిలో వ్యాక్సినేషన్‌ సాగడం లేదని.. కొవిడ్‌ టీకాపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా అన్నారు. కార్డియోలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ఆరో వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. కొవిడ్‌ మహమ్మారిని...
News

పాపాల పాక్ కూ టీకాలు పంపనున్న భారత్

అంతర్జాతీయ సమాజంలో భారత్‌ మరోసారి తన సౌభ్రాతృత్వాన్ని చాటుకుంది. కశ్మీర్‌ విషయంలో దాయాది దేశం పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. ఆ దేశానికి సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది. కరోనా మహమ్మారిపై పోరులో పాక్‌కు 4.5కోట్ల స్వదేశీ కొవిడ్‌ టీకాలను పంపించనున్నట్లు విశ్వసనీయ...
News

మనం 25 దేశాలకు కరోనా వ్యాక్సిన్ ను ఎగుమతి చేస్తున్నాం – కేంద్రం వెల్లడి

కరోనా వ్యాక్సిన్‌ తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న భారత్ వ్యాక్సిన్‌ ఎగుమతిలోనూ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు రూ.338 కోట్ల విలువైన కరోనా వ్యాక్సిన్‌లను విదేశాలకు ఎగుమతి చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో స్నేహపూర్వక దేశాలకు ఉచితంగా అందించడంతో పాటు మరికొన్ని...
News

భారత సామర్థ్యం ప్రపంచానికే ఓ పెద్ద ఆస్తి – ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు అంతర్జాతీయంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భారత్‌ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ పిలుపునిచ్చారు. భారీ స్థాయిలో టీకాలను తయారు చేయగల భారత సామర్థ్యం ప్రపంచానికే ఓ పెద్ద...
1 2
Page 1 of 2