archiveCORONA

News

ప్రపంచమంతా తేరుకున్నా.. చైనాను వీడ‌ని కరోనా

న్యూఢిల్లీ: చైనా దేశంలోని అతిపెద్ద నగరమైన షాంఘైలో 3,500 కొవిడ్ కేసులు వెలుగు చూడటంతో ఆ నగరంలో లాక్ డౌన్ విధించారు. షాంఘైలో ఒక్క రోజే 3,500 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వాటిలో చాలా వరకు ఎలాంటి లక్షణాలు లేని కరోనా...
News

చైనాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా

* అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, జర్మనీల్లోనూ పెరుగుతున్న కేసులు చైనాను గడగడలాడిస్తున్న కరోనా ప్రపంచ దేశాల్లోనూ విస్తరిస్తోంది. మరోసారి కోరలు చాస్తోంది. చైనా, అమెరికా, జర్మనీల్లో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతూండటం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ కేసుల పెరుగుదల నమోదవుతున్న నేపథ్యంలో...
News

నేటి నుంచి చిన్న పిల్లలకూ టీకా…

భారత్ లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో కీలక దశకు చేరుకుంది. నేటి నుంచి దేశవ్యాప్తంగా 12-14 ఏళ్ల వయసున్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రస్తుతం 60 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ బూస్టర్ డోస్ ఇస్తున్నారు. ఈ తరుణంలో...
News

మైనారిటీల హక్కులకు భార‌త్‌లో ముప్పులేదు

ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి ఇంద్రమణి పాండే ఐక్యరాజ్యసమితి: భారత్ లౌకిక దేశమని, మైనారిటీల హక్కులను కాపాడడం ప్రజాస్వామ్యానికి ఆవశ్యకమైన అంశమని ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత ప్రతినిధి ఇంద్రమణి పాండే అన్నారు. భారతీయ పౌరులందరూ మానవ హక్కులను ఆస్వాదించేలా ప్రజాస్వామ్య...
News

మార్చి 15 నుంచి సాధారణ అంతర్జాతీయ విమానాల రాక‌పోక‌లు

న్యూఢిల్లీ: కరోనాతో దేశంలో 2020 మార్చి 23 నుంచి నిలిచిపోయిన సాధారణ అంతర్జాతీయ విమాన సర్వీసులు త్వరలోనే మళ్లీ ప్రారంభం కానున్నాయి. రెండేళ్ల తర్వాత.. మార్చి 15 నుంచి ఇవి మొదలయ్యే అవకాశాలున్నాయ ని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, దీనిపై...
News

శ్రీశైల యాత్ర వాయిదా వేసుకోండి..

శ్రీ‌శైలం: చంటిపిల్లల తల్లులు శ్రీశైల యాత్ర వాయిదా వేసుకోవాలని దేవ‌స్థానం అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ వైపు మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇంకోవైపు ఒమిక్రాన్ కేసులు నమోదవుతూ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు మొదలు...
News

మూడో డోసు మొదలవుతోంది

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న తరుణంలో ముందు జాగ్రత్తగా మనదేశంలో మూడో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తొలి అడుగుగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు మూడో డోసు వ్యాక్సిన్ ను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది....
News

ఒమిక్రాన్ కలకలం… దేశ పరిస్థితులపై ప్రధాని సమీక్ష

న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 250కి చేరువైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొవిడ్ పరిస్థితిపై ప్రధాని మోడీ సమీక్షించనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో బుధవారం నాటికి 213 మందికి ఒమిక్రాన్ సోకినట్టు వైద్యారోగ్య...
News

దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

153కి చేరిన బాధితుల సంఖ్య న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 10 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయినట్టు కేంద్ర‌ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల...
News

అప్రమత్తంగా లేకపోతే క‌రోనాతో ముప్పే!

రోజువారీ 14 లక్షల కేసులు వచ్చే ప్రమాదం హెచ్చరించిన కొవిడ్ టాస్క్‌ఫోర్స్‌ అధినేత వీకే పాల్ న్యూఢిల్లీ: బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తరహా పరిస్థితులు నెలకొంటే భారత్‌లో రోజుకు 14 లక్షల కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌ వీకే...
1 2 3 4 10
Page 2 of 10