archiveCONGRESS

News

కేరళలో అధికార సీపీఎం ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి

కాంగ్రెస్ వారే చేసినట్టు అనుమానాలు తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో ఉన్న సీపీఎం ప్రధాన కార్యాలయమైన ఏకేజీ సెంటర్​పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో కేరళలో పోలీసులు హైఅలర్ట్​ ప్రకటించారు. వయనాడ్​లోని కాంగ్రెస్​ సీనియర్​ నేత...
News

దేశ చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం: రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా

న్యూఢిల్లీ: అధికారం కోసం ప్రజల రాజ్యాంగ హక్కులన్నీ కాలరాస్తూ 47 ఏళ్ళ క్రితం కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి 'అంతర్గత కల్లోల' స్థితిని ఉద్దేశించి రాజ్యాంగంలో నిర్దేశించిన...
News

ఓడిపోయే పోరుకు నేనెందుకు? – మమతకు స్పష్టం చేసిన శరద్ పవార్

* రాష్ట్రపతి పదవికి పోటీపై ప్రతిపక్ష పార్టీలకు స్పష్టం చేసిన శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు నిరాకరించారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయమై ఏకాభిప్రాయం కోసం పశ్చిమ...
News

అసొంలో బీజేపీ ఆఫీసుకు నిప్పు!

గువాహ‌టి: అసొంలోని సరుపథార్‌లోని బీజేపీ కార్యాలయానికి కొందరు వ్యక్తులు నిప్పుపెట్టారు. కర్బి ఆంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్‌లోని 26 సీట్లకు ఈనెల ఎనిమిదోతేదీన‌ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం సంచలనమైంది. ఈ ఘటనను ఆ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్...
News

మీ వైఖరి అత్యంత విధ్వంసకరం.. రాహుల్‌ను అస‌లైన ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేసిన భార‌తీయుడు

లండన్ : కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న ఐడియాస్ ఫర్ ఇండియా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఓ భారతీయ అధికారి నుంచి అనూహ్య ప్రశ్న ఎదురైంది. ‘‘భారత దేశం పట్ల మీ భావం కేవలం లోపభూయిష్టం, సరైనది కాకపోవడం మాత్రమే...
News

నేపాల్ పబ్‌లో రాహుల్!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనలో జాడ లేకుండా పోయారని వార్తలు వచ్చిన కొన్ని రోజుల తర్వాత, పొరుగు దేశమైన నేపాల్‌లో పబ్ పార్టీలో ప్రత్యక్షమ‌య్యారు. అదీకాకుండా, ఓ చైనా మహిళా దౌత్యవేత్తతో కలిసి కనిపించడంపై వివాదాస్ప‌ద‌మైంది....
News

నాకు రాముడు తెలియ‌దు: టీఎన్ కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమ‌ణి

టైమ్స్ నౌతో మాట్లాడుతూ హిందూ మనోభావాలను కించపరిచిన ప్ర‌జాప్ర‌తినిధి చెన్నై: రాహుల్ గాంధీ బ్రేకింగ్ ఇండియా ఎజెండాను ముందుకు తెచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమ‌ణి హిందూ మనోభావాలను కించపరిచారు. టైమ్స్ నౌతో మాట్లాడిన ఎంపీ.. తమిళనాడు (టీఎన్)లో ఎవరూ ప్రభు...
News

కాంగ్రెస్ ‘ఆధునిక ముస్లిం లీగ్‌’ , గెహ్లాట్ ఒక‌ ఔరంగజేబ్! : మండిప‌డ్డ‌ ఎంపీ తేజస్వి సూర్య

దౌసా(రాజస్థాన్): భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ తేజస్వి సూర్య బుధవారం (ఏప్రిల్ 13) రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను మొఘల్ పాలకుడు ఔరంగజేబ్‌తో పోల్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై దౌర్జన్యానికి పాల్పడిందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ను "ఆధునిక ముస్లిం లీగ్" అని పిలిచారు....
News

ఇస్లాం తీవ్రవాదుల వ‌ల్లే కాశ్మీర్‌లో హింస‌!

కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు న్యూఢిల్లీ: కశ్మీర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఏదైతే జరిగిందో దానికి పాకిస్థాన్, ఇస్లాం తీవ్రవాదం కారణాలని అన్నారు. ఆ...
News

గాంధీలు స్వయంగా వైదొలగాలి: సిబల్‌

ఉత్తర్‌ప్రదేశ్‌ సహా మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరింత భగ్గుమంటున్నాయి! పార్టీలో 'గాంధీ'ల నాయకత్వం కొనసాగుతుండటంపై సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ తాజాగా మరోసారి విమర్శలు గుప్పించారు. వారు వైదొలగి, ఇతర...
1 2 3 4
Page 2 of 4