archiveChristian Conversions

News

పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన చర్చి

* భర్త మతం మార్చుకోలేదని వివాహిత ఆత్మహత్య భర్త తాను చెప్పిన మతం తీసుకోలేదని మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామానికి చెందిన...
News

క్రిస్టియన్ ఎన్జీవోల లైసెన్సుల గడువు పొడిగింపుకు నో అన్న సుప్రీం

FCRA లైసెన్స్ ‌లను కొనసాగించాలని కోరుతూ 6,000 క్రైస్తవ NGO లు కలసి చేసుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు మంగళవారం (25/1/2022) తిరస్కరించింది. కటాఫ్ తేదీలోపు దరఖాస్తు చేసుకున్న 11,594 NGOల FCRA రిజిస్ట్రేషన్లు పొడిగించబడ్డాయంటూ సొలిసిటర్ జనరల్ ఇచ్చిన వివరణకు సంతృప్తి...
ArticlesNews

తప్పిపోయి గొఱ్ఱెల మందలో కలిసిన సింహాలు వాళ్ళు

క్రైస్తవులుగా మతం మారిన వారిని సోషల్ మీడియా తదితర మాధ్యమాలలో కొందరు తరచుగా గొఱ్ఱెలని సంబోధిస్తూ ఉండడం కనిపిస్తోంది. వారేం పాపం చేశారని వారినలా పిలుస్తున్నాం? అసలు మనకేం అర్హతుందని వారినలా నిందిస్తున్నాం? అలా అవమానించి ఎందుకు హిందూ సమాజానికి వారిని...
News

మదర్ థెరెసా మిషనరీపై కేసు నమోదు

గుజరాత్ ‌లోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ అనే క్రిస్టియన్ సంస్థ మతమార్పిడి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ సంస్థను మదర్ థెరిసా స్థాపించారు. మతమార్పిడి వివాదంపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల గృహాల్లో ఉంటున్న బాలికలను క్రైస్తవ మతంలోకి...
News

ట్రైబల్స్ ను మతం మారుస్తున్న పాస్టర్ పై దాడి

ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్ జిల్లాలోని మారుమూల గ్రామంలో ఓ పాస్టర్ పై ఆదివారం నాడు దాడి జరిగింది. మత మార్పిడి చేస్తున్నాడనే అభియోగాలపై అతడిపై దాడి చేశారు. పాస్టర్ మరియు అతని కుటుంబంపై 100 మందికి పైగా దాడి చేశారు. గిరిజన ప్రాంతాలలో...
News

ఆంధ్రప్రదేశ్: ఎస్సీల మతమార్పిడులపై ప్రభుత్వం సర్వే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న క్రైస్తవ మతమార్పిడులపై ప్రభుత్వం సర్వే చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మండల, మునిసిపాలిటీ స్థాయిలో ఎస్సీ సామజిక వర్గానికి చెందిన వారు ఎంతమంది మతం మారారు, ఎవరెవరు క్రైస్తవ ఆచార పద్ధతులు అవలంబిస్తున్నారు, ఎస్సీ కాలనీల్లో...
News

ఆంధ్రలో మతమార్పిడులపై నివేదిక ఇవ్వండి.. ఏపీ సీఎస్ కు జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశం..

ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఎస్సీ,ఎస్టీలను మతం మారుస్తున్నారన్న ఫిర్యాదుతో జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. రాష్ట్రంలో మత మార్పిడిపై విచారించి తమకు నివేదించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. మత మార్పిడిపై పిర్యాదులు, ఆరోపణలపై ఎలాంటి చర్యలు...
News

AP : మతమార్పిళ్లు, ఎస్సీ హోదా దుర్వినియోగంపై రాష్ట్రపతికి గ్రామస్థుల ఫిర్యాదు

అక్రమ చర్చి నిర్మాణం, ఎస్సీ కులస్థులను క్రైస్తవ మతంలోకి మార్చడం, క్రైస్తవులుగా మారిన వ్యక్తులు తమపై ఎస్సీ-ఎస్టీ కేసు పెట్టడం వంటి అంశాలపై ఆగ్రహించిన ఆ గ్రామ ప్రజలు ఏకంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. అంతే కాదు, ఈ సమస్యలను పరిష్కరించకపోతే...
News

మతం మారిన ఎస్సీలకు రిజర్వేషన్లు వర్తించవు: కేంద్ర న్యాయశాఖ మంత్రి స్పష్టీకరణ

షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తులు హిందూ మతం వీడి క్రైస్తవం లేదా ఇస్లాం మతంలోకి మారితే రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లకు అర్హత కోల్పోతారని కేంద్ర న్యాయశాఖ మంత్రి ‌రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో స్పష్టం చేశారు. గురువారం రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్‌...
1 2
Page 1 of 2